Zohran Mamdani : ఢిల్లీ అల్లర్ల కేసు విషయంలో ప్రధాన నిందితుడిగా ఉన్న ఉమర్ ఖలీద్ కు మద్దతుగా అమెరికాలోని న్యూయార్క్ కొత్త మేయర్ జొహ్రాన్ మమ్దానీ లేఖ రాయడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది.
విద్యార్థి కార్యకర్తలు ఉమర్ ఖాలిద్, షర్జీల్ ఇమామ్కు 2020 నాటి ఢిల్లీ అల్లర్ల కేసులో సుప్రీం కోర్టు బెయిల్ నిరాకరించిన నేపథ్యంలో సోమవారం రాత్రి ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్యూ)లో �
JNU Protests : సుప్రీం నిర్ణయానికి నిరసనగా ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్ యూ)లో కొందరు విద్యార్థులు ఆందోళనకు దిగారు. అంతేకాకుండా.. దేశ వ్యతిరేకంగా పలు నినాదాలు చేశారు.
Delhi riots case: 2020లో జరిగిన ఢిల్లీ అల్లర్ల కేసులో నిందితులు ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్ కు సుప్రీం కోర్టు బెయిల్ నిరాకరించింది. అయితే, మరో ఐదుగురికి బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు సోమవారం ఉదయం తీర్పు వెల్లడించింది.
Supreme Court: ఢిల్లీ అల్లర కేసులో సుప్రీంకోర్టు స్థానిక పోలీసులకు నోటీసులు జారీ చేసింది. ఉమర్ ఖలీద్, షార్జీల్ ఇమామ్, గుల్ఫిషా ఫాతిమా, మీరన్ హైదర్, షిఫా ఉర్ రెహ్మాన్ దరఖాస్తు చేసుకున్న బెయిల్ అంశాన్ని �
Umar Khalid | దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లో 2020లో చోటుచేసుకున్న అల్లర్ల కేసు (Riots case) లో నిందితుడిగా ఉన్న ఉమర్ ఖలీద్ (Umar Khalid) సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) తనకు బెయిల్ నిరాకరించడాన్ని అతను సుప్రీంకోర్టు
Delhi riots case | దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లో 2020లో చోటుచేసుకున్న అల్లర్ల కేసు (Riots case) లో నిందితులుగా ఉన్న షర్జీల్ ఇమామ్ (Sharjeel Imam), ఉమర్ ఖలీద్ (Umar Khalid) సహా ఏడుగురు నిందితులకు బెయిల్ మంజూరు చేసేందుకు ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) ని�
Umar Khalid | 2020లో చోటుచేసుకున్న ఢిల్లీ అల్లర్లకు తీవ్ర కుట్రపన్నిన కేసులో నిందితుడిగా ఉన్న ఉమర్ ఖలీద్కు ఢిల్లీ కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ నెల
ఢిల్లీలో 2020లో చోటుచేసుకొన్న అల్లర్ల కేసులో జేఎన్యూకి చెందిన విద్యార్థి నేతలు ఉమర్ ఖలీద్, ఖలీద్ సైఫీని ఢిల్లీలోని కర్కర్దూమా కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది.
Umar Khalid | ఢిల్లీ అల్లర్ల సందర్భంగా రాళ్లు రువ్వారని అభియోగాలు ఎదుర్కొంటున్న ఉమర్ ఖలీద్ను నిర్దోషిగా కర్కార్దూమా కోర్టు తీర్పునిచ్చింది. 2020 ఫిబ్రవరి నెలలో సీఏఏ, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల నే�
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ అల్లర్ల కేసులో ఉమర్ ఖలీద్కు కర్కర్దూమా కోర్టు గురువారం బెయిల్ నిరాకరించింది. 2020లో జరిగిన ఈశాన్య ఢిల్లీ అల్లర్లకు సంబంధించిన కేసులో జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ స్టూడ�
తీహార్ జైలులో జేఎన్యూ మాజీ విద్యార్థి నేతకు కరోనా | ఢిల్లీ అల్లర్ల కేసులో అరెస్టయిన జవహర్ లాల్ నెహూ విశ్వవిద్యాలయం (జేఎన్యూ) మాజీ విద్యార్థి నేత ఉమర్ ఖలీద్ కరోనా పాజిటివ్గా పరీక్షించారు.