Banks | కేంద్రంలో నరేంద్ర మోదీ సర్కారు కొలువుదీరిన దగ్గర్నుంచి దేశంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య క్రమేణా తగ్గిపోతున్నది. కుదిరితే వాటాల విక్రయాలు, కాకపోతే విలీనాలు. ఇదీ.. గత 11 ఏండ్లుగా సాగుతున్న తంతు. ఈ క్రమం�
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఇటీవలి ద్రవ్యసమీక్షలో రెపోరేటును అర శాతం కోత పెట్టిన నేపథ్యంలో ఆయా ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులూ తమ రుణాలపై వడ్డీరేట్లను తగ్గిస్తున్నాయి.
Enforcement Directorate: సుమారు 6210.72 కోట్ల డబ్బును.. యూకో బ్యాంకు మాజీ ఎండీ సుబోద్ కుమార్ గోయల్ దారి మళ్లించినట్లు ఈడీ ఆరోపణలు చేసింది. దీనికి బదులుగా గోయల్కు నగదు, స్థిరాస్తులు, లగ్జజీ వస్తువులు, హోటల్ బు�
ఆర్బీఐ రెపోరేటును తగ్గించడంతో అందుకు తగ్గట్టుగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ), బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, యూకో బ్యాంక్లు కూడా తమ రుణాలపై వడ్డీరేట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి.
ప్రభుత్వరంగ బ్యాంకుల్లో వాటాను విక్రయించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నది. సెబీ మార్గదర్శకాలకు లోబడి నాలుగు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో వాటాను విక్రయించబోతున్నది.
UCO Bank: 820 కోట్ల ఐఎంపీఎస్ స్కామ్కు సంబంధించిన కేసులో ఇవాళ సీబీఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. దాదాపు 62 ప్రదేశాల్లో తనిఖీలు జరుగుతున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఈ ఏడాది నవంబర్లో పలువురి ఖాతాల్లో పొరపాటున జమ చేసిన రూ. 820 కోట్లకు గాను రూ. 705.31 కోట్లను యూకో బ్యాంక్ (UCO Bank) రికవరీ చేసిందని కేంద్ర ఆర్ధిక శాఖ సహాయమంత్రి భగవత్ కరద్ సోమవారం వెల్లడించారు.
UCO Bank | యూకో బ్యాంకు నుంచి ఐఎంపీఎస్’లో సాంకేతిక లోపంతో బ్యాంకు ఖాతాదారుల అకౌంట్లలోకి రూ.820 కోట్లు డిపాజిట్ అయ్యాయి. పొరపాటున గుర్తించిన బ్యాంక్ యాజమాన్యం.. సదరు ఖాతాలను బ్లాక్ చేసి 79 శాతం మనీ రికవరీ చేసింది.
యూకో బ్యాంక్ అంచనాలకుమించి రాణించింది. జూన్తో ముగిసిన త్రైమాసికానికిగాను రూ.223 కోట్ల నికర లాభాన్ని గడించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.124 కోట్లతో పోలిస్తే 80 శాతం అధికం. బ్యాంక్ ఆదాయం రూ.3,797 �
ప్రభుత్వరంగ సంస్థలైన యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర(బీవోఎం)లు బాస్లు లేకుండా పనిచేస్తున్నాయి. ఏప్రిల్ 2015 నుంచి ఇప్పటి వరకు ఆయా బ్యాంక్లకు చైర్మన్లను నియమించలేదు నరేంద్ర మోదీ సర్కార్.
ప్రభుత్వరంగ సంస్థ యూకో బ్యాంక్ రికార్డు స్థాయి లాభాలను ఆర్జించింది. మార్చి 31తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్ రూ.581.24 కోట్ల నికర లాభాన్ని గడించింది.
ప్రభుత్వరంగ సంస్థ యూకో బ్యాంక్ భారీ లక్ష్యాలను నిర్దేశించుకున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా రూ.4 లక్షల కోట్ల వ్యాపారం లక్ష్యంగా పెట్టుకున్నట్లు బ్యాంక్ ఎండీ, సీఈవో సోమ శంకర ప్రసాద్ తెలిపా�
హైదరాబాద్ మాదాపూర్లోని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వార్ రూం కేసు దర్యాప్తును నిలిపేయాలని హైకోర్టు బుధవారం ఆదేశించింది. ఇందులో పనిచేసే ముగ్గురికి పోలీసులు జారీ చేసిన 41ఏ నోటీసుల అమలును నిలిపివేస్తూ జస�