మెదక్ జిల్లా వ్యాప్తంగా జ్వరపీడితుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా డెంగీ, విషజ్వరాలు ప్రబలుతున్నాయి. మెదక్ జిల్లా జనరల్ దవాఖానకు రోజూ నాలుగు వందల మంది వరకు జ్వర బాధితు�
జిల్లాలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. డెంగీ, టైఫాయిడ్, విషజ్వరాల పీడితులు పెరుగుతున్నారు. మూడు నెలలుగా సీజనల్ వ్యాధులు వణుకు పుట్టిస్తున్నాయి. జిల్లాలోని ప్రభుత్వ దవాఖానలు రోగులతో కిటకిటలాడుతున్న�
వాతావరణ మార్పుల కారణంగా జ్వరం, దగ్గు, ఒంటి నొప్పులు, జలుబు వంటి రోగాలతోపాటు డెంగీ, మలేరియా, టైపాయిడ్ బారిన ప్రజలు పడుతున్నారు. ప్రభుత్వం, అధికారుల ముందు చూపులేని కారణంగా వ్యాధుల తీవ్రత రోజురోజుకు పెరుగుత
బొద్దింకల్ని చూడగానే చిరాకు పుడుతుంది. ఈ విషయం అలా ఉంచితే బొద్దింకలు ఎన్నో వ్యాధులకు కారణమవుతాయి. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండే చిన్నారులు, వృద్ధులు బొద్దింకల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
తెలంగాణలో చికున్ గున్యా విజృంభిస్తున్నదని అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) వెల్లడించింది. తెలంగాణ నుంచి అమెరికాకు వచ్చే ప్రయాణికుల్లో ఊహించిన సంఖ్య కంటే ఎక్
సంగారెడ్డి జిల్లాలో విషజ్వరాల బెడద ఇంకా తగ్గలేదు. డెంగీ, టైఫాయిడ్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానల్లో విషజ్వరాలతో రోగులు బారులు తీరుతున్నారు. ఈనెల ఇప్పటి వరకు 23 డెంగీ కేసులు నమోదయ్య
అంటువ్యాధులతో పాటు డెంగీ, మలేరియా, టైఫాయిడ్, టీబీ, హెచ్ఐవీ తదితర ఇన్ఫెక్షన్లతో బాధపడే రోగుల కోసం నిమ్స్ వైద్యశాలలో ప్రత్యేక ఓపీ అందుబాటులోకి వచ్చింది. గతంలో ఈ సమస్యలతో బాధపడే రోగులకు జనరల్ మెడిసిన్�
వానకాలం మైదలైంది. ఉమ్మడి జిల్లాలో ఇప్పుడిప్పుడే చెదురుమదురు జల్లులు కురుస్తున్నాయి. తొలకరితో మొదలయ్యే వ్యాధులు అంతుచిక్కవు. ప్రధానంగా పిల్లలు, వృద్ధుల విషయంలో సీజనల్ వ్యాధులను కట్టడం చేయడం సామన్య విష
ఇటీవల ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాల్లో వర్షం నీరు చేరింది. దాంతో ఆ నీటిలో దోమలు, సూక్ష్మక్రిములు వృద్ధి చెంది వ్యాధులు సోకే ప్రమాదం పొంచి ఉన్నది.
ఇటీవల ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాల్లో వర్షం నీరు చేరింది. దాంతో ఆ నీటిలో దోమలు, సూక్ష్మిక్రిములు వృద్ధి చెంది వ్యాధులు సోకే ప్రమాదం పొంచి ఉన్నది. ఈ క్రమంలో ప్రజలు అప్రమ�
వానకాలం ఆరంభమైంది. ఇప్పుడిప్పుడే వానలు కురుస్తున్నాయి. గాలి, నీరు, ఆహారం ద్వారా అంటురోగాలు ప్రబలే అవకాశాలు ఉంటాయి. వానలు కురుస్తుండడంతోనే క్రిమికీటకాదులు దోమలు, ఈగలు ఎక్కువగా వస్తుంటాయి. వాటిని రాకుండా �
వానకాలం వచ్చేసింది. ఆడపాదడపా వర్షాలు కూడా కురుస్తున్నాయి. ప్రస్తుతం ప్రతి రోజూ ఎక్కడో ఓ చోట వర్షం కురుస్తూనే ఉంది. ఒక్కసారిగా మారిపోతున్న వాతావరణంతో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువ.
ప్రపంచవ్యాప్తంగా ఏటా 1.3 కోట్లకు పైగా మరణాలు ‘పర్యావరణ కారణాల’ వల్లనే సంభవిస్తున్నాయని ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ’ అంచనా వేసింది. జనాభా పెరుగుదల, పరిశ్రమలు, వాహనాల వల్ల వచ్చే కాలుష్యం రకరకాల రోగాలకు కారణమవుతున�