వాతావరణ పరిస్థితులు పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. వర్షాకాలంలో నీరు, ఆహారం కలుషితమయ్యే ప్రమాదం ఎక్కువ. దీనివల్ల వ్యాపించే వ్యాధులలో ప్రధానమైంది.. టైఫాయిడ్. ‘సాల్మొనెల్లా టైఫి’ అనే బ్యాక్టీరి�
వాతావరణంలో ఏర్పడిన మార్పులు, అలవాట్లలో వచ్చిన మార్పులతో పిల్లల ఆరోగ్యం సహజంగానే కొంత గందరగోళంగా ఉంటుంది. రోగ నిరోధక శక్తి కూడా కొంతమేర తగ్గిపోతుంది. జబ్బుల బారిన పడే ఆస్కారమూ ఉంటుంది
అనారోగ్యం కారణంగా ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ పృథ్వీ షా మరో రెండు లీగ్ మ్యాచ్లకు దూరమయ్యాడు. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న అతడికి దవాఖానలో పరీక్షలు చేయించగా టైఫాయిడ్ సోకిందని తెలిసింది. దీంతో మిగతా మ్య�
రోజూ కాకపోయినా, రెండ్రోజులకోసారి అయినా వర్షాలు భారీగానే కురుస్తున్నాయి. ఇలాంటప్పుడే ఆహారం, ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ఈ సీజన్లో సాధారణంగా వచ్చే ఇన్ఫెక్షన్లు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. �