మండల కేంద్రంలోని తహసీల్దారు కార్యాలయం సమీపంలో కామారెడ్డి-కరీంనగర్ ప్రధాన రహదారిపై ఓ యువకుడు తన బైక్తో టీవీఎస్పై వెలుతున్న ఓ వీఆర్ఏను డీకొట్టడంతో తీవ్రగాయాలపాలైన ఘటన శనివారం జరిగింది.
Road Accident | జోగులాంబ గద్వాల జిల్లాలో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. ఎర్రవల్లి మండలం లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
axident | మానకొండూర్ రూరల్, ఏప్రిల్ 2: ద్విచక్రవాహనంపై ఇద్దరు యువకులు వెళ్తుండగా ఎదురుగా వస్తున్న కారును ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు యువకులకు తీవ్రగాయలయ్యాయి. ఈఘటన బుధవారం చోటుచేసుకుంది.
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారత్కు చెందిన తెలుగు విద్యార్థిని మరణించగా, మరో ఇద్దరు గాయపడ్డారు. టెనస్సీ రాష్ట్రంలోని మెంఫిస్ నగరంలో శుక్రవారం అర్థరాత్రి ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వారి వాహనం, మరో
ఆగి ఉన్న లారీని కారు ఢీకొన్న ప్రమాదంలో తల్లీకుమారుడు మృతిచెందిన ఘటన మండలంలోని 44నంబర్ జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం చోటుచేసుకున్నది. భిక్కనూరు ఎస్సై సాయికుమార్ తెలిపిన వివరాల ప్రకారం..
Car accident | హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ చెక్పోస్టు దగ్గర ఓ కారు బీభత్సం సృష్టించింది. మంగళవారం అర్ధరాత్రి సాకేత్ రెడ్డి అనే విద్యార్థి మద్యం మత్తులో అతివేగంగా కారు నడపడంతో అది అదుపుతప్పి.. టెలిఫోన్ స్తంభ
మితిమీరిన వేగంతో వెళ్తున్న ఓ కారు జూబ్లీహిల్స్లో బీభత్సం సృష్టించింది. ఇద్దరికి గాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం.. మలక్పేట ప్రాంతానికి చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థి(17), తన స్నేహితుడు(17)తో కలిసి కారుల
మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ వద్ద హైదరాబాద్ - నాగ్పూర్ హైవేపై డీసీఎం వాహనం బీభత్సం సృష్టించింది. శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ ఘటనలో ఐదు గురు దుర్మరణం చెందారు. డీసీఎం వాహనం వేగం గా వచ్చి రోడ్డు దాటుతున�
Road accident | జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న బైక్, ఆటో ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా ఇద్దరు గాయపడ్డారు. ఈ సంఘటన నిజాంపేట గ్రామ శివారులో మంగళవారం చోటు చేసుకుంది.
Crime news | జిల్లాలోని రాయికల్ మండలం వీరాపూర్ గ్రామ శివారులో కడతాల స్వామిరెడ్డికి చెందిన ట్రాక్టర్ ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును తప్పించబోయి ప్రమాదవశాత్తు అదుపుతప్పి బోల్తాపడింది.
దండేపల్లి : మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని రంగంపెల్లి సమీపంలో గురువారం సాయంత్రం పిడుగు పడటంతో ఇద్దరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం. వెంకటాపూర్కు చెందిన బోడకుంటి �
నిజామాబాద్ : కామారెడ్డి జిల్లాలో గుర్తుతెలియని దుండగులు ఇద్దరిపై కత్తులతో దాడి చేశారు. పట్టణానికి చెందిన అమీర్ ట్రావెల్స్ యజమాని ముబాషిర్ అలీపై ఇద్దరు కత్తులతో దాడికి దిగారు. అక్కడే ఉన్న జావీద్ దా�