కర్ణాటకలోని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు తుంగభద్ర డ్యాం నీటి మట్టం అంతకంతకూ పెరుగుతున్నది. తుంగనది పరీవాహక ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తుండటంతో టీబీ డ్యాంకు వరద పోటెత్తుతున్నది.
జూరాల ప్రాజెక్టుకు వరద కొనసాగుతున్నది. ప్రతిరోజూ జూరాలకు వరద తగ్గుతూ పెరుగుతూ ఉన్నది. సోమవారం ఎగువ నుంచి 6,691 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతున్నట్లు అధికారులు తెలిపారు.
మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జూరాల ప్రాజెక్ట్ కు వరద భారీగా చేరుతున్నట్లు ప్రాజెక్ట్ అ ధికారులు తెలిపారు. ఆదివారం 3,830 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా.. 1045 అడుగులకుగానూ ప్రస్తుతం 1035.466 అడుగుల నీటిమట్�
తుంగభద్ర నది తడారింది. దాదాపు ఐదారునెలలుగా నీటి ప్రవాహం అడుగంటింది. నదిలో నీటిలభ్యత లేకుండా పోయింది. ప్రస్తుతం రాళ్లు తేలి ఎక్కడ చూసి నా ఇసుక మేటలు కనిపిస్తూ నీటిజాడ కరువైంది. గతేడాది ఇదే సమయంలో నదిలో నీట
కర్ణాటకలోని ఆర్డీఎస్ ఆనకట్టకు వరద స్వల్పంగా కొనసాగుతోంది. గురువారం 198 క్యూసెక్కుల ఇన్ఫ్లో చేరగా, ఆర్డీఎస్ ప్రధాన కాల్వకు 396 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఆర్డీఎస్ ఆనకట్టలో 7.5 అడుగుల మేర�
కర్ణాటకలోని తుంగభద్ర జలాశయానికి వరద మొదలైంది. ఉత్తర, దక్షిణ కన్నడ ప్రాంతాల్లో ఐదు రోజులుగా కురుస్తున్న వానలకు తుంగ జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వకు చేరింది. దీంతో శనివారం వరదను దిగువకు విడుదల చేయగా.. తుం�
Tungabhadra | కర్ణాటకలోని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వానలకు తుంగభద్ర జలాశయాని(Tungabhadra )కి వరద రాక మొదలయింది. ఉత్తర కన్నడ, దక్షిణ కన్నడ ప్రాంతాల్లో గత ఐదు రోజులుగా కురుస్తున్న వానలకు తుంగభద్ర జలాశయం పూర్తిస్థ�
తుంగభద్ర జలాశయం నుంచి ఆర్డీఎస్ ఆనకట్టకు మంగళవారం నీటి విడుదల పెంచారు. మార్చి ఒకటో తేదీ వరకు 1.399 టీఎంసీల నీటిని విడుదల చేసేందుకు తెలంగాణ జలవనరుల శాఖ ఈఎన్సీ మురళీధర్ తుంగభద్ర బోర్డుకు లేఖ రాశారు.