రైతాంగం పంట పొలాలను కాపాడుకోవడం కోసం యూరియా సకాలంలో అందించండి అని రోడ్డెక్కి ఆందోళన చేస్తుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు యూరియా కష్టాలు, రైతుల గోడు పట్టదా అని సిపిఐఎం నల్లగొండ జిల్లా కార్యదర్శి తు�
రైతులకు సకాలంలో యూరియా అందజేయాలని సీపీఎం నల్లగొండ జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం కట్టంగూర్ అమరవీరుల స్మారక భవనంలో జరిగిన మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్�
సంవత్సరాలు గడిచినా బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్ట్ నేటికీ పూర్తి కాకపోవడం సిగ్గుచేటని, అసంపూర్తిగా వదిలేసిన కాల్వల నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని సీపీఎం నల్లగొండ జిల్లా కార్యదర్శి తుమ్మల వీరార
కేంద్ర ప్రభుత్వం కార్మిక, ప్రజా, రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని, దాన్ని నిరసిస్తూ జులై 9న నిర్వహించే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయ్రపదం చేయాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల వీరా�
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు, సమ సమాజ స్థాపన కోసం కృషి చేసిన మహోన్నత వ్యక్తి పెన్నా అనంతరామ శర్మ అని సీపీఎం నల్లగొండ జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యుడు ముదిరెడ్డి సుధాకర్ �
దక్షిణ భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు పుచ్చలపల్లి సుందరయ్య జీవితం నేటి తరానికి ఆదర్శప్రాయమని, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేసిన త్యాగదనుడని సీపీఎం నల్లగొండ
నరేంద్ర మోదీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగానికి విరుద్ధంగా కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్స్ గా మార్చి కార్మికులను కట్టు బాని�
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలను పూర్తి స్థాయిలో అమలు చేసి అర్హులైన వారికి పింఛన్లు, ఇండ్ల స్థలాలు, రైతు భరోసా, రుణమాఫీ చేయాలని సీపీఎం పార్టీ నల్లగొండ జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి