ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న ఏడు వరి రకాలకే బోనస్ వర్తించనున్నదని, రైతులు ఆ రకాలను మాత్రమే సాగు చేయాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు స్పష్టంచేశారు.
వరి సాగు చేయొద్దని, ప్రయత్యామ్నాయ పంటలు సాగు చేయాలంటూ ఇప్పటికే సీఎం రేవంత్రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పదే పదే పిలుపునిస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ రైతు కమిషన్ సైతం ఆ ఇద్దరి బాటలోనే న�
రాష్ట్రంలో ఎల్నినో ప్రభావంతో తలెత్తే వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు రైతులను సిద్ధం చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. గురువారం సచివాలయంలో నిర్వహించిన సమీక్�
వానకాలానికి సంబంధించి తెలంగాణ మార్ఫెడ్ సేకరించిన మకజొన్న విక్రయాల్లో రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన వినూత్న ఈ-వేలం వి ధానం ద్వారా మునుపటికంటే రూ.20 2.56 కోట్ల అదనపు ఆదాయం లభించినట్టు వ్యవసాయశాఖ మంత్రి తుమ�
వ్యవసాయ రంగం పట్ల కేంద్ర ప్రభుత్వ విధానాలు రైతులకు శాపంగా మారుతున్నాయని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శించారు. రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ కేంద్ర మంత్రులు పదేపదే కేంద్రమే �
రైతులు సమకూర్చుకున్న గన్నీ సంచుల పైసలను నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేయాలని మార్క్ఫెడ్ నిర్ణయించింది. మక్కల పైసలతో పాటే గన్నీ పైసలు కూడా ఇవ్వాలని నిర్ణయించింది.
అన్ని పంటలను మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే అని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు తెలిపారు. త్వరలోనే మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో జొన్నలు కొనుగోలు చేస్తామని మంత్రి స్పష్టంచేశ�
రైతు రుణమాఫీ, సీతారామ ప్రాజెక్టుపై కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యాన్ని ప్రశ్నించినందుకే హరీశ్రావుపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డారని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ విమర�
వానకాలంలో మొదటి మూడు నెలల్లో నెలకు 2 లక్షల టన్నుల చొప్పున యూరియా సరఫరా చేయాలని కేంద్ర మంత్రి జేపీ నడ్డాను మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు కోరారు. గురువారం రాష్ట్రంలో యూరియా సరఫరా, అవసరాలపై మంత్రి తుమ్మలకు క�