వానకాలంలో మొదటి మూడు నెలల్లో నెలకు 2 లక్షల టన్నుల చొప్పున యూరియా సరఫరా చేయాలని కేంద్ర మంత్రి జేపీ నడ్డాను మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు కోరారు. గురువారం రాష్ట్రంలో యూరియా సరఫరా, అవసరాలపై మంత్రి తుమ్మలకు క�
రాష్ట్రంలో ఆర్గానిక్, నేచురల్ ఫార్మింగ్లో స్వయం సహాయక సంఘాల(ఎస్హెచ్జీ)ను భాగస్వాములు చేయాలని వ్యవసాయాధికారులకు డిప్యూటీ సీఎం, ఆర్థిశాఖ మంత్రి భట్టి విక్రమార సూచించారు.
2026-27 రాష్ట్ర బడ్జెట్ రూపకల్పన ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న ముందస్తు బడ్జెట్ సమావేశాల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కీలకమైన శాఖల భవిష్యత్తును నిర్ణయించే ఈ సమీక్షలు నామమాత్రంగా సాగ�
కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు నిర్వహిస్తామని పలువురు రాష్ట్ర మంత్రులు వెల్లడించారు. గోదావరి పుష్కరాలపై ఏర్పాటుచేసిన తొలి క్యాబినెట్ సబ్ కమిటీ మంగళవా రం సచివాలయంలో సమావేశమైంది.
భారత వ్యవసాయ రంగంలో మహిళల వాటా దాదాపు 58 శాతంగా ఉన్నదని, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ వర్సిటీ (పీజేటీఏయూ) బోధనా సిబ్బందిలో 50% మంది మ హిళలు ఉన్నారని, వ్యవసాయ విద్యనభ్యసించే విద్యార్థుల్లో 70% మంది అమ్మా�
వెలుగుమట్ల చారిత్రక మూలాలు, చట్టపరమైన చిక్కు లు, ఆర్థిక సమీకరణలు, సామాజిక ప్రభావాలను వెలుగులోకి తెచ్చింది. ఈ వివాదాన్ని అర్థం చేసుకోవడానికి 1950వ దశకంలోని భూదాన్ ఉద్యమాన్ని పునాదిగా తీసుకోవాలి.
కేంద్రం అమలు చేస్తున్న వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో భాగంగా రైతులకు సబ్సిడీపై డ్రోన్లను సరఫరా చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు.
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రజల ప్రాణాలు గాలిలో దీపాన్ని తలపిస్తున్నాయి. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సొంత మండలంలో తాజాగా జరిగిన ఓ ఘటనే ఇందుకు ఉదాహరణగా నిలుస్తున్నది. పొద్దుపోయే వేళ రోడ్డు ప్రమాదానికి �
యువత వ్యవసాయరంగంపై ఆసక్తి చూ పాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఎన్టీఆర్ స్టేడియంలో మూ డ్రోజుల పాటు నిర్వహించిన రైతుబడి అగ్రిషో ఆ దివారం విజయవంతంగా ముగిసింది. ఈ కా ర్యక్రమానికి ప్రభు�
తెలంగాణపై కేంద్రం ఆర్థిక వివక్ష చూపుతున్నదని మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు మండిపడ్డారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. దేశ ఆదాయానికి దక్షిణాది రాష్ర్టాలే వెన్నెముకగా నిలుస్తున్నాయని గుర్తుచ�