భారత వ్యవసాయ రంగంలో మహిళల వాటా దాదాపు 58 శాతంగా ఉన్నదని, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ వర్సిటీ (పీజేటీఏయూ) బోధనా సిబ్బందిలో 50% మంది మ హిళలు ఉన్నారని, వ్యవసాయ విద్యనభ్యసించే విద్యార్థుల్లో 70% మంది అమ్మా�
వెలుగుమట్ల చారిత్రక మూలాలు, చట్టపరమైన చిక్కు లు, ఆర్థిక సమీకరణలు, సామాజిక ప్రభావాలను వెలుగులోకి తెచ్చింది. ఈ వివాదాన్ని అర్థం చేసుకోవడానికి 1950వ దశకంలోని భూదాన్ ఉద్యమాన్ని పునాదిగా తీసుకోవాలి.
కేంద్రం అమలు చేస్తున్న వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో భాగంగా రైతులకు సబ్సిడీపై డ్రోన్లను సరఫరా చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు.
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రజల ప్రాణాలు గాలిలో దీపాన్ని తలపిస్తున్నాయి. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సొంత మండలంలో తాజాగా జరిగిన ఓ ఘటనే ఇందుకు ఉదాహరణగా నిలుస్తున్నది. పొద్దుపోయే వేళ రోడ్డు ప్రమాదానికి �
యువత వ్యవసాయరంగంపై ఆసక్తి చూ పాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఎన్టీఆర్ స్టేడియంలో మూ డ్రోజుల పాటు నిర్వహించిన రైతుబడి అగ్రిషో ఆ దివారం విజయవంతంగా ముగిసింది. ఈ కా ర్యక్రమానికి ప్రభు�
తెలంగాణపై కేంద్రం ఆర్థిక వివక్ష చూపుతున్నదని మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు మండిపడ్డారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. దేశ ఆదాయానికి దక్షిణాది రాష్ర్టాలే వెన్నెముకగా నిలుస్తున్నాయని గుర్తుచ�
Thummala Nageshara Rao | రాష్ట్రంలో గత వానకాలంలో యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు పడిన మాట వాస్తవమేనని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అసెంబ్లీలో అంగీకరించారు. మంగళవారం శాసనసభలో యూరియా, ఇతర ఎరువుల కొరతపై చర్చ సంద�
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం అభివృద్ధి కోసం రూ.500 కోట్లు ప్రత్యేక నిధులు కేటాయించాలని బోధన, బోధనేతర ఉద్యోగ సంఘాల నేతలు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కోరారు.
Urea | రాష్ట్రంలో యూరియా నిల్వలు సరిపడా ఉన్నాయని, రైతులు ఏమాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించారు.
నూతన సంవత్సరం కానుకగా యాంత్రీకరణ పథకాన్ని పునఃప్రారంభిస్తామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. బుధవారం సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన మాట్లాడుతూ యాంత్రీకరణ పథకంలో భాగంగ�
కేంద్ర ప్రభుత్వం రూపొందించిన విత్తన బిల్లు ముసాయిదా రాష్ర్టాల హక్కులను హరించేలా ఉందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం రాజేంద్రనగర్లో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ