పెద్దవాగు ప్రాజెక్టుకు గండి పడడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆయకట్టు రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు తాటి వెంకటేశ్వర్లు రాష్ట్ర వ�
పత్తి కొనుగోళ్ల అవినీతిలో భాగస్వాములైన వారికి కీలక పోస్టింగ్లు ఇవ్వడంపై ‘మార్కెటింగ్ శాఖలో ఇష్టారాజ్యం’ శీర్షికన మంగళవారం ప్రచురితమైన కథనం మార్కెటింగ్ శాఖలో సంచలనం సృష్టించింది.
రాష్ట్రంలోని మరో ఏడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ప్రత్యామ్నాయ నాన్ అఫీషియల్ పర్సన్ ఇన్చార్జి (పీఐసీ) కమిటీలను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
ఫర్టిలైజర్ యాప్ ద్వారా ఎరువుల పంపిణీలో అక్రమాలకు, బ్లాక్ మారెటింగ్కు పూర్తిగా అడ్డుకట్ట పడిందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. అదివారం ఆయన ఒక సమావేశంలో మాట్లాడుతూ గతంలో ఉన
నాలుగు రోజుల్లోనే రూ. 6590.37 కోట్ల రైతుభరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసినట్టు మంత్రి తుమ్మల తెలిపారు. నాలుగో విడతలో 4 నుంచి 5 ఎకరాల వరకు సాగుభూమి కలిగిన రైతుల ఖాతాల్లో రూ. 1188 కోట్లను నేరుగా జమ చేసినట్టు వెల్ల�
భూ అక్రమణ ఫిర్యాదు విషయంలో బాధితుడికి న్యాయం చేస్తామని చెప్పి రూ.2 లక్షలు లంచం తీసుకుని కబ్జాదారుకు అనుకూలంగా వ్యవహరించినట్లు ఆరోపణలొచ్చిన ధర్మసాగర్ సీఐ శ్రీధర్రావుపై పోలీ సు అధికారులు శాఖాపరమైన విచ
ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న ఏడు వరి రకాలకే బోనస్ వర్తించనున్నదని, రైతులు ఆ రకాలను మాత్రమే సాగు చేయాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు స్పష్టంచేశారు.
వరి సాగు చేయొద్దని, ప్రయత్యామ్నాయ పంటలు సాగు చేయాలంటూ ఇప్పటికే సీఎం రేవంత్రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పదే పదే పిలుపునిస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ రైతు కమిషన్ సైతం ఆ ఇద్దరి బాటలోనే న�
రాష్ట్రంలో ఎల్నినో ప్రభావంతో తలెత్తే వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు రైతులను సిద్ధం చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. గురువారం సచివాలయంలో నిర్వహించిన సమీక్�
వానకాలానికి సంబంధించి తెలంగాణ మార్ఫెడ్ సేకరించిన మకజొన్న విక్రయాల్లో రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన వినూత్న ఈ-వేలం వి ధానం ద్వారా మునుపటికంటే రూ.20 2.56 కోట్ల అదనపు ఆదాయం లభించినట్టు వ్యవసాయశాఖ మంత్రి తుమ�
వ్యవసాయ రంగం పట్ల కేంద్ర ప్రభుత్వ విధానాలు రైతులకు శాపంగా మారుతున్నాయని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శించారు. రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ కేంద్ర మంత్రులు పదేపదే కేంద్రమే �
రైతులు సమకూర్చుకున్న గన్నీ సంచుల పైసలను నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేయాలని మార్క్ఫెడ్ నిర్ణయించింది. మక్కల పైసలతో పాటే గన్నీ పైసలు కూడా ఇవ్వాలని నిర్ణయించింది.