ప్రస్తుతం కురుస్తున్న వానలను చూసి వరిసాగు చేయొద్దని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులకు సూచించారు. ఈ వర్షాలతో చెరువులు నిండే పరిస్థితి లేదని, భూగర్భ జలాలు కూడా పెరుగవని తెలిపారు.
రాష్ట్రంలోని వ్యవసాయ మారెట్ కమిటీలను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్ది, రైతులకు నాణ్యమైన సేవలు అందించడంతోపాటు వారు పండించే ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లభించేలా చర్యలు చేపట్టాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరా
రైతులు పండించిన వాణిజ్య పంటలను ప్రోత్సహించి, వారికి స్థిర ఆదాయం అందించాలన్న తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం నెరవేరింది. రాష్ట్రంలో ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో వేగంగా విస్తరిస్తున్న పామాయిల్ సా�
రాష్ట్రంపై ఎల్ నినో తీవ్ర ప్రభావం కరువు పరిస్థితులకు దారి తీస్తున్నదని వ్యవసాయ శాఖ ఆందోళన వ్యక్తంచేసింది. రాష్ట్రంలోని 8,831 గ్రామాలపై ఎల్ నినో ప్రభావం తీవ్రంగా ఉండబోతున్నదని హెచ్చరించింది.
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఆయన మిత్రబృందం గురువారం ఏపీలోని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిని ఆయన నివాసంలో కలిశారు.
పెద్దవాగు ప్రాజెక్టుకు గండి పడడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆయకట్టు రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు తాటి వెంకటేశ్వర్లు రాష్ట్ర వ�
పత్తి కొనుగోళ్ల అవినీతిలో భాగస్వాములైన వారికి కీలక పోస్టింగ్లు ఇవ్వడంపై ‘మార్కెటింగ్ శాఖలో ఇష్టారాజ్యం’ శీర్షికన మంగళవారం ప్రచురితమైన కథనం మార్కెటింగ్ శాఖలో సంచలనం సృష్టించింది.
రాష్ట్రంలోని మరో ఏడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ప్రత్యామ్నాయ నాన్ అఫీషియల్ పర్సన్ ఇన్చార్జి (పీఐసీ) కమిటీలను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
ఫర్టిలైజర్ యాప్ ద్వారా ఎరువుల పంపిణీలో అక్రమాలకు, బ్లాక్ మారెటింగ్కు పూర్తిగా అడ్డుకట్ట పడిందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. అదివారం ఆయన ఒక సమావేశంలో మాట్లాడుతూ గతంలో ఉన
నాలుగు రోజుల్లోనే రూ. 6590.37 కోట్ల రైతుభరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసినట్టు మంత్రి తుమ్మల తెలిపారు. నాలుగో విడతలో 4 నుంచి 5 ఎకరాల వరకు సాగుభూమి కలిగిన రైతుల ఖాతాల్లో రూ. 1188 కోట్లను నేరుగా జమ చేసినట్టు వెల్ల�
భూ అక్రమణ ఫిర్యాదు విషయంలో బాధితుడికి న్యాయం చేస్తామని చెప్పి రూ.2 లక్షలు లంచం తీసుకుని కబ్జాదారుకు అనుకూలంగా వ్యవహరించినట్లు ఆరోపణలొచ్చిన ధర్మసాగర్ సీఐ శ్రీధర్రావుపై పోలీ సు అధికారులు శాఖాపరమైన విచ
ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న ఏడు వరి రకాలకే బోనస్ వర్తించనున్నదని, రైతులు ఆ రకాలను మాత్రమే సాగు చేయాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు స్పష్టంచేశారు.
వరి సాగు చేయొద్దని, ప్రయత్యామ్నాయ పంటలు సాగు చేయాలంటూ ఇప్పటికే సీఎం రేవంత్రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పదే పదే పిలుపునిస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ రైతు కమిషన్ సైతం ఆ ఇద్దరి బాటలోనే న�