YS Jagan | మాజీ సీఎం వైఎస్ జగన్ తిరుమల పర్యటనను అడ్డుకోవద్దని ఎన్డీయే కూటమి నేతలు నిర్ణయించారు. తిరుపతిలో ఎన్డీయే కూటమి నేతలు శుక్రవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జగన్ పర్యటనకు సంబంధించిన పలు అంశాలపై చర్చి
తిరుమల శ్రీవారిని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ (Governor Jishnu Dev Varma) దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. గురువారం సాయంత్రం వేంకటేశ్వరుని సన్నిధికి చేరుకున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ.. గురువారం వే�
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ (Tirumala Laddu Issue) వ్యవహారంపై స్వామీజీలు నిరసన బాటపట్టారు. ఏపీ, తెలంగాణ సాధు పరిషత్ ఆధ్వర్యంలో తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనం ఎదుట స్వామీజీలు ఆందోళనకు దిగారు.
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారని టీడీపీ చేస్తున్న ప్రచారమంతా బోగస్ అని టీటీడీ ఈవో శ్యామలరావు మాటల్లో తేలిపోయింది. ప్రఖా ్యత ఆంగ్ల వెబ్సైట్ ది ప్రింట్కు ఇచ్చిన ఇంటర్య్యూలో ఈవో కీ�
Tirumala | తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. ఆదివారం సెలవు దినం అయినప్పటికీ భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. దీంతో నిన్న మొన్నటి వరకు శ్రీవారి దర్శనానికి 24 గంటలకు పైగా సమయం పట్టగా.. ఇప్పుడు కేవలం 8 గంటల్లోనే దర్శనం పూ
తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా దుమారం రేపిన నేపథ్యంలో లడ్డూ తయారీలో మళ్లీ నందిని నెయ్యినే వినియోగించాలని టీటీడీ నిర్ణయించింది. 2024-25 సంవత్సరంలో టీటీడీకి 350 మెట్రిక్ టన్నుల నెయ్యిని సరఫరా చేయా�
వైసీపీ ప్రభుత్వ హయాంలోనే లడ్డూ తయారీకి జంతువుల కొవ్వును ఉపయోగించారంటూ సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలను ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి తప్పుబట్టారు.
తిరుమల శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్ల కోటాను టీటీడీ బుధవారం ఆన్లైన్లో విడుదల చేసింది. ఈ-సేవా టికెట్ల ఎలక్ట్రానిక్స్ లక్కీ డిప్ కోసం ఈ నెల 20న ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకోవచ్చు.
TTD | శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా అక్టోబర్ 8వ తేదీన జరగనున్న గరుడసేవ కోసం అన్ని విభాగాల ఏర్పాట్లపై అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి బుధవారం అధికారులతో సమీక్షా నిర్వహించారు.