Tirumala | కలియుగ దైవం తిరుమల (Tirumala) శ్రీ వేంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజైన సోమవారం ఉదయం కల్పవృక్ష వాహన (Kalpavriksha Vahanam) సేవ నిర్వహించారు.
TTD | టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. గత ఐదేళ్లుగా అమలవుతున్న రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేసింది. ఈ మేరకు ఈవో శ్యామలరావు ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు తిరుమల పర్యటన ముగిసిన వెంటనే ఈ ఉత్�
YS Jagan | ఏపీ సీఎం చంద్రబాబు నిజస్వరూపాన్ని సుప్రీంకోర్టు ఎత్తిచూపిందని మాజీ సీఎం వైఎస్ అన్నారు. సీఎం హోదాలో ఉన్న వ్యక్తి మత విశ్వాసాలను ఎలా రెచ్చగొడుతున్నారో సుప్రీంకోర్టు అర్థం చేసుకున్నదని తెలిపారు. అం�
Tirumala | శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల ప్రారంభానికి ముందు తిరుమలలో అపశ్రుతి చోటుచేసుకుంది. ఆలయానికి ముందు ఉన్న ధ్వజస్తంభంపై ఇనుప కొక్కి విరిగిపడింది. దీంతో ఆందోళన చెందిన టీటీడీ అధికారులు వెంటనే మరమ్మతు ప�
Pattabhi Ram | మాజీ సీఎం వైఎస్ జగన్ హయాంలో టీటీడీకి సరఫరా చేసిన కల్తీ నెయ్యి అంశంలో ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరాం కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు. అమరావతిలో�
Pawan Kalyan | ప్రాయశ్చిత్త దీక్ష విరమించేందుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తిరుమల చేరుకున్నారు. నిన్న సాయంత్రం అలిపిరి నుంచి కాలినడకన తిరుమలకు చేరుకున్న ఆయన.. ఇవాళ శ్రీవారి దర్శనానికి బయల్దేరారు. తన ఇద్దరు
తిరుమలలో (Tirumala) చిరుత సంచారం మరోసారి కలకలం సృష్టించింది. శనివారం రాత్రి శ్రీవారి మెట్టు మార్గంలోని కంట్రోల్ రూమ్ వద్దకు చిరుత రావడంతో కుక్కలు వెంటపడ్డాయి.
TTD Bords | తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తుల కోసం టీటీడీ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. వెంటనే దానిని అమలు చేస్తూ తిరుమల లోని ముఖ్య వీధుల్లో బోర్డులను ఏర్పాటు చేశారు.
Tirumala | సంచలనం సృష్టిస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ వివాదంపై టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి ఇప్పటివరకూ నోరు మెదపకపోవడంపై బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ధర్మా రెడ్డి కనిపించడం లేదని ఒక ఫ్ల
YS Jagan | మాజీ సీఎం వైఎస్ జగన్ తిరుమల పర్యటనను అడ్డుకోవద్దని ఎన్డీయే కూటమి నేతలు నిర్ణయించారు. తిరుపతిలో ఎన్డీయే కూటమి నేతలు శుక్రవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జగన్ పర్యటనకు సంబంధించిన పలు అంశాలపై చర్చి
తిరుమల శ్రీవారిని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ (Governor Jishnu Dev Varma) దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. గురువారం సాయంత్రం వేంకటేశ్వరుని సన్నిధికి చేరుకున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ.. గురువారం వే�