గవర్నర్ కోటా కింద తెలంగాణ ప్రభుత్వం ఎంపిక చేసిన ఎమ్మెల్సీ అభ్యర్థులు దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ అభ్యర్థిత్వాలను గవర్నర్ తమిళిసై తిరసరించడాన్ని తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ గెల్లు శ్�
ప్రకృతి రమణీయమైన అందాలతో కడెం పర్యాటకులను ఆకర్షిస్తోంది. ప్రాజెక్టు సమీపంలో టీఎస్టీడీసీ ఆధ్వర్యంలో 12 గదులతో ఏర్పాటు చేసిన రిసార్ట్ పచ్చని అందాలతో అలలారుతోంది. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా రిసార్ట్ �
వందలాది రకాల ఔషధ గుణాలున్న మొక్కలకు నిలయమైన రామగిరి ఖిల్లాను పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుతామని రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీఎస్టీడీసీ) చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నార
ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ప్రసాద్' (పిలిగ్రిమేజ్ రిజువెనేషన్ అండ్ స్పిరిచ్యువల్ ఆగ్మెంటేషన్ డ్రైవ్) పథకంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని రాష్ట్�
కాళేశ్వరం ప్రాజెక్టులో అమలు చేస్తున్న తెలంగాణ డెసిషన్ సపోర్ట్ సిస్టమ్ (టీఐడీఎస్ఎస్) సత్ఫలితాలనిస్తున్నదని రాష్ట్ర సాగునీటి పారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్ వెల్లడించారు.
పెద్దలకు రూ.3,250, పిల్లలకు రూ.2,060 శనిసింగనాపూర్, అజంతా ఎల్లోరా సందర్శన హైదరాబాద్, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నుంచి షిర్డీకి వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక టూర్ ప్యాకేజీని ప్రారంభించినట్టు తెలంగా
టూరిజం డే వెబినార్లో టీఎస్టీడీసీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్గుప్తాహైదరాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టినట్టు రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సం�
పది మంది ఉన్నా వాహనం ఏర్పాటు 28 ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీలు హైదరాబాద్, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ): పర్యాటకరంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం వినూత్న పంథాలో ముందుకు సాగుతున్నది. హైదరాబాద్ నుంచి రాష్ట్రవ�
టీఎస్టీడీసీ ఉద్యోగులకు పీఆర్సీ అమలు డైరెక్టర్ల బోర్డు కీలక నిర్ణయాలు హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని 10 ప్రాంతాల్లో త్వరలో హరిత హోట ళ్లు ప్రారంభం కానున్నాయి. ఎకో టూరిజం సర్క్యూ ట్ (సోమశి�
టీఎస్ టూరిజం ప్రత్యేక ప్యాకేజీలు ఇప్పటికే తిరుపతికి విమాన టూర్ కొత్తగా టీఎస్టీడీసీ 3 ప్యాకేజీలు కరోనాతో కుదేలైన పర్యాటకరంగాన్ని గాడిలో పెట్టేందుకు తెలంగాణ రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ(టీఎస్టీడ
పది రోజుల్లో హరిత హోటళ్లకు రూ.1.43 కోట్లు ఊపందుకొన్న రాష్ట్ర పర్యాటకరంగం హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ): లాక్డౌన్ సడలింపులు ఇచ్చాక పర్యాటక ప్రాంతాలకు టూరిస్టుల రాక మొదలైంది. ఏడాదిన్నరలో రెండుసార్లు ల�