అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తానని బీఆర్ఎస్ నాగర్కర్నూల్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ పేర్కొన్నారు. మంగళవారం వనపర్తి జిల్లా పెబ్బేరు నుంచి నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్కు వెళ్తున్న �
హైదరాబాద్ బస్భవన్ పకన ఖాళీ స్థలంలో ఉన్నవన్నీ స్రాప్ బస్సులేనని టీఎస్ఆర్టీసీ వెల్లడించింది. అవి రెగ్యులర్ బస్సులనే విధంగా ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ తుప్పు పడతున్నాయంటూ కొన్ని పత్రికల్లో వచ్చిన
బస్సు ఆలస్యమవుతుందని ప్రైవేట్ ఆర్టీసీ డ్రైవర్పై ఓ ప్రయాణికుడు దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వికారాబాద్ జిల్లాలోని ఆర్టీసీ డిపోలో ఆదివారం బస్సు పక్కన పెట్టి డ్రైవర్ రాములు, కండక్టర్
Vikarabad | వికారాబాద్ బస్టాండ్లో ఓ ప్రయాణికుడు అత్యుత్సాహం ప్రదర్శించాడు. ఆర్టీసీ డ్రైవర్పై ఆ ప్రయాణికుడు దాడికి పాల్పడ్డాడు. దీంతో బస్సులను డ్రైవర్లు నిలిపివేసి ఆందోళకు దిగారు.
భద్రాచలంలో జరిగిన సీతారాముల కల్యాణ మహోత్సవ తలంబ్రాల బుకింగ్ గడువును టీఎస్ఆర్టీసీ ఈనెల 25 వరకు పొడిగించింది. ఈ మేరకు టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ శుక్రవారం ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.
Hyderabad | ఎండలు దంచికొడుతుండటంతో టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బస్సులను కుదించాలని నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఫ్రీక్వెన్సీన
టీఎస్ఆర్టీసీ నిర్ణయాలతో ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. సెలవు రోజుల్లో జనాలు తక్కువగా ఉంటారనే ఉద్దేశంతో ఎలాంటి సమాచారం ఇవ్వకుండా బస్సులను ఆర్ధాంతరంగా రద్దు చేస్తుండడంతో గంటల తరబడి రోడ్లపై నిల
టీఎస్ ఆర్టీసీ బస్ కండక్టర్ విధులను ఆటంకపరచడమే కాకుండా దాడిచేసిన కేసులో ఇద్దరు ముద్దాయిలకు జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ కోర్టు రెండేండ్ల జైలుశిక్ష విధించింది.
TSRTC | గద్వాల జిల్లాలో కండక్టర్ విధులకు ఆటంకం కలిగించడంతో పాటు దాడికి పాల్పడిన కేసులో ఇద్దరు వ్యక్తులకు స్థానిక కోర్టు రెండేళ్ల జైలు శిక్షతో పాటు రూ.500 చొప్పున జరిమానా విధించింది. వివరాల్లోకి వెళితే.. బీ కృష
భారత వాతావరణశాఖ తెలంగాణ రాష్ర్టానికి తీపి ముచ్చట చెప్పింది. త్వరలో వర్ష సూచన ఉన్నదని, కాస్త ఉష్ణతాపం నుంచి ఉపశమనం దొరుకుతుందని తెలిపింది. రాష్ట్రంలో ఆరో తేదీ వరకు వాతావర ణం పొడిగా ఉంటుందని, 7, 8 తేదీల్లో పల�
TSRTC | శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలంలో జరగబోయే శ్రీ సీతారామచంద్రుల కల్యాణోత్సవ తలంబ్రాలను భక్తులకు అందజేయాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా తెలంగాణ దేవాదాయ శాఖ స