గ్రూప్-4 ఉద్యోగాలకు రికార్డుస్థాయి దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుల తుది గడువు శుక్రవారం నాటికి మొత్తం 9,51,321 దరఖాస్తులు వచ్చినట్టు టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్ తెలిపారు.
గ్రూప్-4 పరీక్షను జూలై 1న నిర్వహించనున్నట్టు టీఎస్పీఎస్సీ గురువారం ప్రకటించింది. గ్రూప్-4లో మొత్తం రెండు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్ 150 మార్కుల చొ ప్పున మొత్తం 300 మార్కులకు పరీక్ష ఉం టుంది. ఉదయం 10 నుంచి 12.30 �
రాష్ట్రంలో నిర్వహించనున్న గ్రూప్-4 పరీక్ష తేదీని టీఎస్పీఎస్సీ (రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్) గురువారం ప్రకటించింది. జులై 1వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది.
Group-1 mains | తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ను విడుదల చేసింది. వచ్చే జూన్ నెలలో పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. జూన్ 5 నుంచి 12 వరకు గ్రూప�
గ్రూప్-4 దరఖాస్తు గడువును ఫిబ్రవరి 3 వరకు పొడిగిస్తూ టీఎస్పీఎస్సీ నిర్ణయించింది. కొత్తగా 2,391 ఉద్యోగాలకు అనుమతి ఇస్తూ శుక్రవారం ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.
TSPSC | పలు ఉద్యోగ నియామకాలకు సంబంధించిన పరీక్షల తేదీలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సోమవారం ప్రకటించింది. వ్యవసాయ అధికారి నియామక పరీక్ష ఏప్రిల్ 25న నిర్వహించనున్నట్లు పేర్కొంది.
TS Group-4 | గ్రూప్-4 దరఖాస్తుల గడువును పొడిగిస్తున్నట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సోమవారం తెలిపింది. వాస్తవానికి ఇవాళ్టితో దరఖాస్తు గడువు ముగియనుండగా.. ఫిబ్రవరి 3వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు పొడిగిస్తు�
గ్రూప్-4లో మరో 141 ఉద్యోగాలను కలుపుతూ టీఎస్పీఎస్సీ నిర్ణయం తీసుకొన్నది. కొత్త ఉద్యోగాలకు శుక్రవారమే ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వగా, శనివారమే టీఎస్పీఎస్సీ ప్రకటన జారీ చేసింది.
ప్రభుత్వ యాజమాన్యాల పరిధిలోని పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల బదిలీలు, ఉద్యోగోన్నతులకు రాష్ట్రప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. కొంతకాలం నుంచి ఉద్యోగోన్నతుల కోసం ఎదురుచూస్తున్న ఉపాధ్యాయులకు త
గ్రూప్-1 ఉద్యోగాల భర్తీలో టీఎస్పీఎస్సీ తొలిసారిగా సామాజిక న్యాయాన్ని పాటించింది. రాజ్యాంగంలో పొందుపరిచిన రిజర్వేషన్ల వారీగా 50 మందిని మెయిన్కు సెలెక్ట్ చేసింది. 503 ఉద్యోగాలకు గాను ఒక్కో పోస్టుకు 50 మంద
రాష్ట్రంలోని వివిధ విభాగాల్లో 1,540 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(ఏఈఈ) పోస్టులకు ఆదివారం నిర్వహించనున్న రాత పరీక్షకు టీఎస్పీఎస్సీ అన్ని ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ�
TSRTC | రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో ఈ నెల 22న నిర్వహించనున్న అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ) రాత పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింద�