తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ద్వారా ఈనెల 5న నిర్వహించనున్న రాత పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా రెవెన్యూ అధికారి హరిప్రియ తెలిపారు.
TS Group-2 | గ్రూప్-2 పరీక్షా తేదీలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మంగళవారం ప్రకటించింది. ఆగస్ట్ 29, 30 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. పరీక్షకు వారం ముందు నుంచి అభ్యర్థులు హాల్ టికెట్�
TSPSC | టీఎస్పీఎస్సీ నిర్వహించిన డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ (డీఏవో) రాత పరీక్ష సమయంలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. నిజామాబాద్ జిల్లా బోర్గాం (పీ) ఉన్నత పాఠశాల పరీక్షాకేంద్రంలో అబ్దుల్ ముఖీద్ అనే అభ్యర్థి ఓ
టీఎస్పీఎస్సీ నిర్వహించిన డీఏవో పరీక్షలో అనూహ్య ఘటన చోటుచేసుకొన్నది. నిజామాబాద్ జిల్లా బోర్గాం (పీ) ఉన్నత పాఠశాల పరీక్షాకేంద్రంలో అబ్దుల్ ముఖీద్ అనే అభ్యర్థి ఓఎంఆర్ షీట్ను మింగేశాడు.
టీఎస్పీఎస్సీ ఆదివారం నిర్వహించిన డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్స్(డీఏవో) పరీక్ష ఖమ్మం లో ప్రశాంతంగా జరిగింది. మొత్తం 9,456 మంది అభ్యర్థులకు 27 కళాశాలలను పరీక్షా కేంద్రాలుగా ఏర్పాటు చేశారు.
జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీ కోసం నిర్వహించే రాత పరీక్ష ప్రశ్నపత్రాలను ఇంగ్లిష్తోపాటు తెలుగులో ఇవ్వాలనే ప్రతిపాదనపై స్పష్టత ఇవ్వాలని టీఎస్పీఎస్సీని హైకోర్టు ఆదేశించింది.
TS Group-3 | గ్రూప్-3 పోస్టులకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ గురువారం ముగిసింది. ఇప్పటి వరకు 5,36,477 మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు. త్వరలోనే పరీక్షలకు సంబంధించిన తేదీలను ప్రకటించనున్నట్లు తెలంగాణ పబ్ల�
TSPSC | తెలంగాణలో 2022 ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ల ఏడాది కాగా, 2023 పరీక్షల సంవత్సరం. నిరుడు రాష్ట్రంలో వరుస నోటిఫికేషన్లు వచ్చాయి. మార్చి 9న అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ఉద్యోగ ప్రకటన చేయగా, ఆ తర్వాత అనతికాలంలో ఆయా ని
Group-2 Syllabus | గ్రూప్-2 దరఖాస్తుల గడువు నేటితో ముగియనుంది. 783 పోస్టుల భర్తీ కోసం గత ఏడాది డిసెంబర్ 29న టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు సంబంధించి జనవరి 18 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను �
స్త్రీ,శిశుసంక్షేమశాఖలో చైల్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ (సీడీపీవో) పోస్టుల భర్తీకి జనవరి 3న టీఎస్పీఎస్సీ నిర్వహించిన పరీక్ష మెరిట్ జాబితాను విడుదల చేసింది.
మహిళా, శిశు సంక్షేమశాఖ అధికారి నియామక పరీక్షా ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. పరీక్షలకు హాజరైన అభ్యర్థుల మెరిట్ జాబితాను టీఎస్పీఎస్సీ విడుదల చేసింది. ధ్రువపత్రాల పరిశీలకు ఒక్కో పోస్టుకు ఇద్దరిని ఎంపిక