రాష్ట్ర వ్యాప్తంగా సరికొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్(టీఎస్ఐసీ) నిరంతరం కృషి చేస్తున్నది. తాజాగా ప్రపంచ సృజనాత్మకత, ఆవిష్కరణ దినోత్సవం(ప్రపంచ క్రియేటివిటీ అండ్�
గ్రామీణ ప్రాంతాల్లో ఆవిష్కరణలే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమం నిర్వహించినట్టు తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ (టీఎస్ఐసీ) చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ శాంతా తౌటం తెలిపారు.
స్టార్టప్లను ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఇప్పటికే పలు స్టార్టప్లో జాతీయ స్థాయిలో సత్తా చాటగా..తాజాగా మరో ఐదు స్టార్టప్లు ఇందుకు సిద్ధమయ్యాయి. ద�
ఈ నెల 20, 21 తేదీల్లో ప్రభుత్వ విద్యాసంస్థల్లో సైబర్ సేఫ్టీ బూట్ క్యాంప్ నిర్వహించనున్నట్టు తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ (టీఎస్ఐసీ) ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వి�
రాష్ట్రంలో పరిశ్రమల కోసం అద్భుతమైన ఎకో సిస్టమ్ ఉందని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. మొబిలిటీ రంగంలోనూ తెలంగాణ (Telangana) అగ్రగామిగా నిలుస్తున్నదని చెప్పారు. ఎలక్ట్రికల్ రంగంలో దేశంలోనే రాష్ట్రం మొదటి స్థా�
తెలంగాణ స్కూల్ ఇన్నోవేషన్ చాలెంజ్ ప్రోగ్రాంకు విద్యార్థుల నుంచి విశేష స్పందన లభించింది. బుధవారం హైదరాబాద్ రాజేంద్రనగర్లోని అగ్రి వర్సిటీలో జరిగిన ఈ ప్రోగ్రాంలో 4,564 పాఠశాలల నుంచి 64,583 మంది విద్యార్థ�
జీవితంలో ఎదురయ్యే సవాళ్లను స్వీకరించినప్పుడే.. ఉన్నత శిఖరాలకు చేరుకుంటామని పలు రంగాల్లో ఉన్నత స్థానాలను అధిరోహించిన ప్రముఖులు వ్యాఖ్యానించారు. టీ హబ్ వేదికగా తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్, ఐటీ శా�
గ్రామ స్థాయి ప్రజల్లో ఉన్న సృజనాత్మకతను వెలికితీయడం, దాన్ని ఉపయోగించి సమస్యలకు పరిషారాలు కనుగొనడంపై వినూత్న కార్యక్రమానికి తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ (టీఎస్ఐసీ) శ్రీకారం చుట్టింది. శుక్రవారం ర
స్థానిక సంస్థలు, గ్రామీణ ప్రజల సమస్యల పరిష్కారానికి టీ-ఇన్నోవేషన్ దోహదపడుతుందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు.
సాంకేతిక రంగంలో నూతన ఆవిష్కరణలకు తెలంగాణ రాష్ట్రం కేంద్ర బిందువుగా మారిందని, నూతన ఆలోచనలకు టీఎస్ఐసీ ఎంతో ప్రోత్సహిస్తున్నదని టీఎస్ఐసీ రాష్ట్ర చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ డాక్టర్ శాంత ధౌతం అన్నారు.
తెలంగాణ ప్రభుత్వ పురోగామి విధానాలు , సత్వర నిర్ణయాలు, సరికొత్త ఆలోచనలతో ఐటీ రంగం దూసుకుపోతున్నది. ఇప్పటివరకు సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా, ఐటీ క్యాపిటల్ ఆఫ్ ఇండియా గా ఉన్న బెంగళూరు నగరానికి గట్టి పోటిన�
సమాజంలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకు పరిష్కారం మార్గం కనుగొనడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇన్నోవేషన్ సెల్ ఆధ్వర్యంలో ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు విభిన్న కార్యక్రమాలను నిర�
హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 12 (నమస్తే తెలంగాణ): గ్రామీణ స్థాయిలో సరికొత్త ఆవిష్కరణలు జరగాలనే లక్ష్యంతో తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ (టీఎస్ఐసీ) ఆధ్వర్యంలో ‘విలేజ్ ఇన్నోవేషన్ చాలెంజ్’ను నిర్వ�