CM KCR | ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా టీఎస్ ఐపాస్ను తీసుకువచ్చామని సీఎం కేసీఆర్ అన్నారు. రంగారెడ్డి జిల్లా కొండకల్లో మేథా రైల్వేకోచ్ ఫ్యాక్టరీని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లా
దేశంలోనే అరుదైన దృశ్యం తెలంగాణలో ఆవిష్కృతమవుతున్నది. వ్యవసాయం నుంచి ఐటీ వరకు, పల్లె నుంచి పట్టణం వరకు తెలంగాణ రాష్ట్రం నేడు సమగ్ర, సమీకృత, సమ్మిళిత, సమతుల్య అభివృద్ధికి కేరాఫ్గా మారిందని మంత్రి కేటీఆర్�
రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం మార్గం సుగమం చేసిందని, దీంతో దేశ విదేశాల నుంచి పారిశ్రామికవేత్తలు ఇక్కడ పరిశ్రమల ఏర్పాటుకు తరలివస్తున్నారని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు.
KTR | యాదాద్రి భువనగిరి : రాష్ట్రంలో పరిశ్రమలకు అత్యంత పారదర్శకంగా అనుమతులు ఇస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. టీఎస్ ఐపాస్ లాంటి విధానం అమెరికాలో కూడా లేద�
స్వరాష్ట్రంలో సంగారెడ్డి జిల్లా పారిశ్రామిక పెట్టుబడులకు కేరాఫ్గా మారింది. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పారిశ్రామిక విధానాలు, టీఎస్ఐపాస్ కారణంగా సంగారెడ్డి జిల్లాలో తొమ్మిదేండ్లలో పెద్ద సంఖ్యలో మ
స్వరాష్ట్రంలో పారిశ్రామిక విప్లవం వెల్లివిరుస్తోంది. రాష్ట్ర సర్కారు పలు రంగాల్లో శిక్షణ ఇస్తూ.. పరిశ్రమలు నెలకొల్పడానికి సహాయ, సహకారాలు అందిస్తున్నది. నూతన పారిశ్రామిక విధానం(టీఎస్ ఐపాస్), టీ ఫ్రైడ్
ఉమ్మడి జిల్లాలో పారిశ్రామిక విప్లవం నడుస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన నూతన విధానం ‘టీఎస్ ఐపాస్' కింద పరిశ్రమల స్థాపన జోరందుకున్నది. 2014కు ముందు కేవలం 588 పరిశ్రమలు మాత్రమే ఉండగా, రాష్ట్ర ఏర్పాటు తర్�
పండుగ వాతావరణంలో రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఉన్నతస్థాయి అధికారులతో కలిసి తెలం
Telangana | హైదరాబాద్ : భారతదేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే స్వీడన్ కంపెనీలకు తెలంగాణ అత్యుత్తమ గమ్యస్థానం అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టు
Salesforce | హైదరాబాద్ : ఐటీ రంగం( IT Sector ) అభివృద్దిలో హైదరాబాద్( Hyderabad ) మరో మైలురాయిని చేరుకుంది. ప్రముఖ ఐటీ కంపెనీల్లో ఒకటైన సేల్స్ఫోర్స్( Salesforce ) తన కొత్త కార్యాలయాన్ని హైదరాబాద్లో గురువారం ప్రారంభించింది. తెలం
తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలికవసతుల కార్పొరేషన్ (టీఎస్ఐఐసీ) ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పలు కొత్త పారిశ్రామికవాడల్లో స్థలాల కేటాయింపు ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతున్నది.
Capita Land | తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ప్రపంచ స్థాయి కంపెనీలు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాయి. మొన్నటికి మొన్న అమరరాజా గ్రూప్ 9,500 కోట్ల
Minister KTR | తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. తాజాగా జాకీ గార్మెంట్ ఫ్యాక్టరీ కూడా తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతోంది. ఈ మేరకు జాకీ కంపెనీ ప్రతినిధులు రాష్ట�
Minister KTR | ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మాస్యూటికల్ క్లస్టర్ అయిన ఫార్మాసిటీని త్వరలోనే ప్రారంభిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. అవసరమైన అన్ని