Minister KTR | దేశంలోనే అతిపెద్ద ఐస్ క్రీం కంపెనీని జహీరాబాద్లో ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. హట్సన్ కంపెనీ ద్వారా రోజుకు 7
Minister KTR | తెలంగాణకు పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. తాజాగా మరో భారీ పెట్టుబడి వచ్చింది. అట్టారో ఇండియా కంపెనీ తెలంగాణలో భారీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఈ విషయాన్ని రాష్ట్ర ఐటీ, �
Minister KTR | ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో, తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య భాగస్వామ్యంలో స్థానిక యువతకు ఉపాధి అందించే సంకల్పంతో ఆసియాలోనే అతి పెద్ద పారిశ్రామికవాడ మునుగోడు నియోజకవర్గంలోని దండు మల్కాపూర�
Minister KTR | హైదరాబాద్లో గ్లోబల్ అనలిటిక్స్ అండ్ టెక్నాలజీ ఎక్స్లెన్స్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు రోచే ఫార్మా సంస్థ ముందుకొచ్చింది. హైదరాబాద్లో రెండో డేటా అనలిటిక్స్ సెంటర్ను ఏర్పాటు చేసింది.
Malabar Gems and Jewellery | రంగారెడ్డి జిల్లా పరిధిలోని మహేశ్వరంలో మలబార్ జెమ్స్, జ్యువెలరీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు.
Minister KTR | దండుమల్కాపురంలోని ఎంఎస్ఎంఈ–గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కులో అతి విశాలమైన, అన్ని వసతులు ఉన్న నైపుణ్య శిక్షణా కేంద్రం (స్కిల్ డెవలప్మెంట్ సెంటర్) డిసెంబర్ 2022 సరికల్లా అందుబాటులోకి వస్తుందని రాష్�
రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన టీఎస్ఐపాస్తో 16.4 లక్షల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు కల్పించామని రాష్ట్ర మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు తెలిపారు. హార్ట్ఫుల్నె�
హైదరాబాద్ : ప్రగతిశీల రాష్ట్రాలను ప్రోత్సహించాలే తప్ప అణగదొక్కకూడదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా అన్ని రాష్ట్రాలను ప్రోత్సహించాలని సూ
16.32 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు యూనిట్ల సంఖ్యలో మేడ్చల్ మల్కాజిగిరి.. ఉద్యోగ, ఉపాధి కల్పనలో వరంగల్ రూరల్.. పెట్టుబడుల్లో సంగారెడ్డి జిల్లా టాప్ సామాజిక, ఆర్థిక సర్వే వెల్లడి హైదరాబాద్, మార్చి 8 (�
రాష్ట్రంలో ఏటా పెరుగుతున్న పరిశ్రమలు ప్రైవేటు రంగంలో విస్తృతంగా ఉపాధి అవకాశాలు టీఎస్ ఐపాస్ వచ్చాక అనుమతుల్లో తొలగిన ఇబ్బందులు హైదరాబాద్, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ): టీఎస్ ఐపాస్తో రాష్ట్ర పారిశ్రా
Minister KTR | హైదరాబాద్లోని తాజ్కృష్ణ హాటల్లో జర్మనీ ఇన్వెస్టర్స్ సమ్మిట్ జరిగింది. ఈ సదస్సులో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. జర్�
సీఐఐ దక్షిణ ప్రాంత చైర్మన్ రంగనాథన్ ప్రశంస త్వరలో లైట్హౌస్ ప్రాజెక్టు ప్రారంభిస్తామని వెల్లడి హైదరాబాద్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ): పరిశ్రమలకు సత్వర అనుమతులు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలుచే
Telangana | తైవాన్ పెట్టుబడులకు తెలంగాణ రాష్ట్రం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఇన్వెస్ట్ ఇండియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తైవాన్ - కనెక్ట్ తెలంగా�