తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ (TS Assembly Elections 2023) కొనసాగుతోంది. సిద్ధిపేటలో స్వామి (54) అనే వ్యక్తి పోలింగ్ కేంద్రంలో ఓటు వేసి ఇంటికి తిరిగి వెళుతుండగా గుండెపోటుకు గురయ్యాడు.
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్పై (Exit Polls) గడవు సమయాన్ని ఎన్నికల కమిషన్ (EC) సవరించింది. గురువారం సాయంత్రం 5.30 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ ప్రసారానికి ఈసీ అనుమతించింద�
గులాబీ కండువా మన గుండె నిండా ఉందని, ప్రతి గడపకు వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను అందరికీ వివరించాలని చేవెళ్ల ఎంపీ, అసెంబ్లీ ఎన్నికల ఇన్చార్జి రంజిత్రెడ్డి సూచించారు.
కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసిన సందర్భం గా మెదక్ జిల్లాలో ఎన్నికల కోడ్ అమలులో ఉం టుందని మెదక్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజ ర్షి షా తెలిపారు.
భారత ఎన్నికల సంఘం రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించిన నేపథ్యంలో వెంటనే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వస్తుందని, దీనిని కట్టుదిట్టంగా అమలు చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికా�
తెలంగాణకు మోదీ ఒక్క పైసా ఇవ్వకున్నా అటు కాంగ్రెస్ అడగదు బీజేపీ అడగదు. ఆ పార్టీలు ఢిల్లీ బానిసలు. రేవంత్రెడ్డి, కిషన్రెడ్డి ఇద్దరూ ఢిల్లీ దూతలు ఆడిస్తున్న తోలుబొమ్మలు మాత్రమే. పైకి కనబడేది కిషన్రెడ్డ
TS Assembly Elections | రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు వాయిదా పడతాయని, పార్లమెంట్ ఎన్నికలతో కలిపి జరుగుతాయంటూ కొన్నాళ్లుగా ప్రచారం చేస్తున్న బీజేపీ నేతలకు ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వమే కౌంటర్ ఇచ్చింది.
MLC Kavitha | హైదరాబాద్ : రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సింగరేణి ప్రాంతాల్లో గులాబీ జెండా ఎగరాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆకాంక్షించారు. సింగరేణి ప్రాంతంలో ఉన్న అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలి
వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం బీఆర్ఎస్ కేటాయించిన 10 మంది మున్నూరుకాపు అభ్యర్థులను గెలిపించుకోవాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు. హైదరాబాద్ జలవిహార్లో ఆదివారం మున్నూరుకాపు స
CM KCR | గులాబీ దళపతి, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావుకు కామారెడ్డి జై కొడుతున్నది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ గజ్వేల్తోపాటు కామారెడ్డి నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేయాలని నిర్ణయించ
ఎందుకంటే కేసీఆర్ నాయకత్వంపై వారికున్న నమ్మకం అలాంటిది. ఆయన కూడా తాను చేపట్టిన మంచి పథకాలే తన పార్టీని గెలిపిస్తాయని పూర్తి విశ్వాసంతోనే ఎన్నికల బరిలోకి త్వరగా దిగారు. దమ్మున్న నాయకుడు కాబట్టే ధైర్యంగ�
మరోసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం కల్పించినందుకు సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటానని ఎక్సైజ్, క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. మహబూబ్నగర్ అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్�
CM KCR | రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సోమవారం తెలంగాణ భవన్లో ప్రకటించారు. మొత్తం 119 నియోజకవర్గాలకుగాను 115 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు. ట