ఉత్తరప్రదేశ్లోని (Uttarpradesh) అయోధ్యలో (Ayodhya) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లక్నో-గోరఖ్పూర్ (Lucknow-Gorakhpur highway) జాతీయ రహదారిపై అయోధ్య వద్ద ప్యాసింజర్ బస్సు, ట్రక్కు ఢీకొన్నాయి. దీంతో ఏడుగురు మరణించగా మరో 40 మందికిపైగా గా�
Jeep Collision:ట్రక్కును జీపు ఢీకొట్టడంతో ముగ్గురు టీచర్లు మృతిచెందారు. మరో 11 మంది టీచర్లు గాయపడ్డారు. ఈ ప్రమాదంలో జీపు డ్రైవర్ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన పంజాబ్లో జరిగింది.
ఛత్తీస్గఢ్లోని బలోడా బజార్ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. బలోడా బజార్ జిల్లాలోని భాటపరా పోలీస్స్టేషన్ పరిధిలో ఉన్న ఖమారియా ప్రాంతంలో శుక్రవారం ఉదయం ఎదురెదురుగా వస్తున్న ట్రక్కు, పికప్ వ్�
ఉత్తరప్రదేశ్లోని మీరట్లో ఓ లారీ బీభత్సం సృష్టించింది. మీరట్లో వేగంగా దూసుకొచ్చిన ఓ లారీ.. కారును ఢీకొట్టింది. అక్కడితో ఆగకుండా కారును మూడు కిలోమీటర్ల దూరం తీసుకెళ్లింది.
ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. లఖీంపూర్ ఖేరీలోని గోలా బెహ్రైచ్ జాతీయరహదారిపై ఓ స్కూటీని కారు ఢీకొట్టింది. ప్రమాదం ధాటికి కారులో స్కూటీ
ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్లో ట్రక్కు బీభత్సం సృష్టించింది. రోడ్డు పక్కనే నిలబడి ఉన్న ముగ్గురిని ఢీకొట్టిన ట్రక్కు.. మరో కారును ఢీకొట్టింది. దీంతో ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందారు. పలువురు తీవ్రంగా
Mumbai | మహారాష్ట్రలోని రాయ్గడ్ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో చిన్నారి సహా తొమ్మిది మంది దుర్మరణం చెందారు. గురువారం ఉదయం 5 గంటల సమయంలో రాయ్గడ్ జిల్లా రెపోలి
Viral Video | ఓ ద్విచక్ర వాహనదారుడు రోడ్డుపై వేగంగా వెళ్తూ.. రాంగ్రూట్లో వెళ్లాడు. ఆ బైకర్ రోడ్డును క్రాస్ చేస్తుండగా.. అదే మార్గంలో ఓ భారీ ట్రక్కు వేగంగా దూసుకొచ్చింది. ట్రక్కును బైక్ ఢీకొట్టబోయింది.
Uttar pradesh | దేశ రాజధాని ఢిల్లీలోని కాంజావాలాలో 20 ఏండ్ల యువతిని కారు 12 కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లిన ఘటన మరువక ముందే ఉత్తరప్రదేశ్లో మరో దారుణం చోటుచేసుకున్నది. యూపీలోని బాందా జిల్లా
రోడ్డుపై ఉన్న భారీ గుంతను తప్పించబోయే క్రమంలో ట్రక్కు ఢీ కొట్టి 22 ఏండ్ల టెకీ ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన చెన్నైలో మంగళవారం చోటు చేసుకుంది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
Madhya Pradesh | మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు కోసం బస్ స్టాప్లో వేచి చూస్తున్న ప్రయాణికులపైకి ఓ లారీ అతివేగంగా దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. పది మంది తీవ్రంగా గాయపడ్
Accident | పంజాబ్లో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తర్న్ తరణ్ జిల్లాలోని షేక్చక్ గ్రామ సమీపంలో వేగంగా వస్తున్న ఓ ట్రక్కు పాఠశాల బస్సును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్తోపాటు మరో ఇ
Bihar | బీహార్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వస్తున్న ఓ ట్రక్కు అదుపు తప్పి జనాలపైకి దూసుకెళ్లింది. ప్రమాదంలో 12 మంది మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. వైశాలి జిల్లాలోని మన్హార్లో ఆదివారం రాత్రి ఈ ఘట�
Accident | ఆదిలాబాద్, మేడ్చల్ జిల్లాల్లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఏడుగురు మృతిచెందారు. ఆదిలాబాద్ జిల్లాలోని గుడిహత్నూర్ మండలం సింతాగొంది సమీపంలో వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి