ముంబై నుంచి అస్సాంకు తరలిస్తున్న ఓ విమానం శుక్రవారం బీహార్లోని మోతీహరిలోని పిప్రకోతి వంతెన కింద ఇరుక్కుపోయింది. దీంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ట్రక్ డ్రైవర్లు, స్థానికుల సాయంతో విమానం విరిగిపోయిన భాగాన్ని వేరు చేశారు.