గోవులు దైవంతో సమానమని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గ రైతుల సహకారంతో సేకరించిన రూ.15 లక్షల విలువైన 150 ట్రాక్టర్ల వరిగడ్డిని బుధవారం ఖమ్మం నగరంలో రాజ్యసభ
బీఆర్ఎస్ నిరసనలతో జిల్లా కేంద్రం దద్ధరిల్లిపోయింది. జిల్లా నలుమూలల నుంచి వ చ్చిన రైతులు, బీఆర్ఎస్ శ్రేణులు, నా యకులతో సంగారెడ్డి నిండిపోయింది. కొత్తగా ఏర్పాడిన తెలంగాణ చిన్న రాష్ట్రంపై బీజేపీ కేంద్�
భారత రాష్ట్రసమితి (బీఆర్ఎస్) పార్టీ జాతీయ కార్యాలయం ప్రారంభించిన అనంతరం రెండోరోజైన గురువారం కూడా ఢిల్లీలోని సర్దార్పటేల్ రోడ్ గులాబీ శ్రేణులతో కిటకిటలాడింది.
బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్ అని భూపాలపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ సెగ్గం వెంకటరాణీ సిద్ధు అన్నారు. అంబేద్కర్ సెంటర్లో ఉన్న విగ్రహానికి వైస్ చైర్మన్ కొత్త
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయసాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మంగళవారం అంబేద్కర్ 66వ వర్ధ్దంతి సందర్భంగా చేవెళ్ల, శంకర్పల్లి మండల కేంద్రాల్లో �
జిల్లా కేంద్రంలోని ఎంవీఎస్ కళాశాల మైదానంలో ఆదివారం నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగసభకు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చారు.
నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి చేస్తున్న కృషికి ఆకర్షితులై ఆయా పార్టీల కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. ఆదివారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టీఆర్ఎస�
సింగరేణి పరిధిలోని నాలుగు బొగ్గు బ్లాకులను వేలం వేయడాన్ని నిరసిస్తూ శనివారం సాయంత్రం మంచిర్యాల జి ల్లా కేంద్రంలో టీఆర్ఎస్, టీబీజీకేఎస్ నాయకులు నిరసన చేపట్టారు.
విపక్ష ప్రభుత్వాలను అస్థిర పరిచేందుకు కుట్ర చేయాలి. బలవంతుడైన నాయకుడు ఎదురు తిరిగినచోట ఈడీ, ఐటీలతో సోదాలు చేయించాలి. ఇదీ కేంద్రంలో ఉన్న మోదీ ప్రభుత్వం తీరు. అనేక రాష్ర్టాల్లో జరిగింది, ఇప్పుడు తెలంగాణలో �
కరీంనగర్ మండలం చేగుర్తి టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దుర్శేడ్ మార్కెట్ కమిటీ సింగిల్ విండో చైర్మన్ బల్మూరి ఆనందరావు (55) సోమవారం ఉదయం గుండెపోటుతో మృతిచెందారు.
టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, దుర్శేడ్ సింగిల్ విండో చైర్మన్ బల్మూరి ఆనందరావు మృతి పార్టీకి తీరని లోటని మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ పేర్కొన్నారు. కరీంనగ