అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ కొత్త ఎత్తులకు తెర లేపింది. 2019 ఎన్నికల సమయంలోనే స్పష్టమైన హామీ ఇచ్చి ఇప్పటి వరకు పసుపు బోర్డు ఊసెత్తని బీజేపీ.. ఇప్పుడు కొత్తరాగం ఎత్తుకోవడంపై జిల్లా ప్రజలు ఆగ్ర�
రాష్ట్ర విభజన చట్టం మేరకు తెలంగాణలో గిరిజన యూనివర్సిటీని ఎప్పుడు ఏర్పాటుచేస్తారో చెప్పకుండా కేంద్రం మౌనం దా ల్చింది. తెలంగాణ, ఏపీతోపాటు ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమబెంగాల్లో గిరిజన విశ్వవిద�
ములుగులో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు ఏమైందని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ను రెడ్కో చైర్మన్ వై సతీశ్రెడ్డి ప్రశ్నించారు. గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటులో జరుగుతున్న జాప్యంపై గవర్నర్కు గ�
ములుగు జిల్లాలో గిరిజన విశ్వ విద్యాలయం ఏర్పాటు విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ గిరిజన విద్యార్థులు, బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఈనెల 7, 8వ తేదీల్లో 48 గంటలపాటు నిరాహార దీక్ష చేపట్టనున్నట్టు మహబూబ
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఉత్తర కుమారుడని, మాటలు తప్ప చేసేది ఏమీ ఉండదని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఎద్దేవా చేశారు. ఆదివారం జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్లోని శివునిపల్లి గ్రామంలో గిరిజన దినోత�
దేశంలో మతోన్మాద శక్తులపై సీపీఐ చేస్తున్న పోరాటం నిరంతరం కొనసాగుతుందని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ నారాయణ స్పష్టం చేశారు. ప్రధాని మోదీ ఆర్ఎస్ఎస్ తయారు చేసిన బొమ్మ అని, ఆర్ఎస్ఎస్ సిద్ధ్దాంతాలక
గిరిజన యూనివర్సిటీపై తెలంగాణ నుంచి తమకు ప్రతిపాదన రాలేదని పార్లమెంట్ను, తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించిన కేంద్ర మంత్రి వెంటనే క్షమాపణ చెప్పాలని గిరిజన, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ డిమాం�
తెలంగాణ రాష్ట్రానికికేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రత్యేకంగా ఏ విధమైన సహకారం అందించకపోగా కక్షగడుతున్నది. మునుగోడు ఉపఎన్నిక ద్వారా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చాలనుకొని భంగపడింది.
Minister Harish rao | గిరిజన యూనివర్సిటీలో 90 శాతం సీట్లు ఎస్టీలకు కేటాయించాలని మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు. గిరిజనులకు ఏడున్నర శాతం సీట్లు మాత్రమే కేటాయించడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ములుగులో మంత్రులు
అంబేద్కర్ చౌక్ : ఆసీఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు సీఎం కేసీఆర్ను శుక్రవారం అసెంబ్లీ ఆవరణలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు సమస్యలను సీఎం దృష్టికి తీసుకువచ్చారు. కుమ్రం భీం ఆ�