నిజామాబాద్ పట్టణంలో ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా నగరం లోని ఆదివాసీ నాయకపోడ్ తెగకు చెందిన వారు ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ పట్టణం లోని వినాయకనగర్ యందు ఉన్నటు
కాంగ్రెస్ సర్కారు పేరెత్తితే చాలు రాష్ట్రంలోని ఆదివాసీ, గిరిజన సంఘాలు గుర్రుమంటున్నాయి. చేవేళ్ల డిక్లరేషన్ పేరిట గిరిజన సమాజాన్ని హస్తం పార్టీ దగా చేసిందని నిప్పులు చెరుగుతున్నాయి.
గిరిజనాభ్యుదయానికి చేయూతనిచ్చింది ముఖ్యమంత్రి కేసీఆరేనని గిరిజన, స్త్రీ శిశు సంక్షేమశాఖల మంత్రి సత్యవతిరాథోడ్ ప్రశంసించారు. పోడు భూములకు పట్టాలు, జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లను 6 నుంచి 10 శాతం వరకు పె
స్వరాష్ట్ర సాధన కలను నెరవేర్చడమే కాదు.. గిరిజనులు, ఆదివాసీ బిడ్డల చిరకాల డిమాండ్ అయిన స్వయంపాలనా స్వప్నాన్ని కూడా సాకారం చేసిన ఘనత ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుది అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి క�
రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శనివారం గిరిజనోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తండాల్లో సంప్రదాయ వేషధారణతో మహిళలు పెద్ద ఎత్తున ర్యాలీలు తీశారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్డి ఉత్సవాల్లో భాగంగా శనివారం నిర్వహించిన గిరిజనోత్సవం ఊరూరా కనుల పండువగా సాగింది. అడవిబిడ్డలు ఆటాపాటలతో సందడి చేస్తూ ర్యాలీలు తీశారు. కుమ్రం భీం విగ్రహాలకు నివాళులర్పించి.. జ�
రాష్ట్రంలో గిరిజనుల అభివృద్ధి కళ్ల ముందే కనిపిస్తున్నదని రాష్ట్ర దేవాదాయ, అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. ఐటీడీఏ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన గిరిజన దినోత్సవానికి మంత్రి హాజరయ్యారు. గిరిజ�
కేసీఆర్ సర్కారులో గిరిజనులకు సముచిత గౌరవం లభించిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. దీంతో వారు ఎంతో ఆత్మగౌరవంతో బతుకుతున్నారని అన్నారు. తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి గ
తెలంగాణ రాష్ట్రంలోనే తండాలకు నవశకం మొదలైందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. బీఆర్ఎస్ పాలనలోనే తండాల్లో అద్భుతమైన అభివృద్ధి జరిగిందని స్పష్టం చేశారు. దశాబ్ది వేడుకల్లో భాగంగా �
సమైక్య పాలనలో నిరాదరణకు గురై మౌలిక సదుపాయాలకు దూరంగా దుర్భర జీవితాన్ని గడిపిన గిరిజనం.. నేడు స్వరాష్ట్రంలో సకల సౌకర్యాలతో దర్జాగా బతుకుతున్నారు. సీఎం కేసీఆర్ పకడ్బందీగా ప్రణాళికలను అమలు చేసి గిరిజనుల �
సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం గత తొమ్మిదేండ్లుగా అన్ని వర్గాల సంక్షేమానికి ఇతోధికంగా కృషి చేస్తున్నది. ఇందుకోసం పలు రకా ల సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చూస్తూ.. దేశానిక�