దళితులు, బీసీల భూములను కబ్జాచేసిన మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ బంధువులపై చర్యలు చేపట్టాలని దళిత మహిళా మండలి అధ్యక్షురాలు ఎం పద్మ, ఉపాధ్యక్షురాలు కే విజయలక్ష్మి, కార్యదర్శి టీ జయమ్మ స�
పోరాడి సాధించుకున్న స్వరాష్ట్రంలో సబ్బండ వర్ణాల సమగ్ర అభివృద్ధికి నిష్పక్షపాతంగా కృషిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీ గిరిజనులకు సైతం భారీ స్థాయిలో నిధులు కేటాయించింది.