మండలంలోని కొండాపూర్ గ్రామంలో గ్రామీణ ఉపాధి పథకం ద్వారా నర్సరీలో పెంచిన ఈత మొక్కలను తిమ్మాపూర్ ఎక్సైజ్ ఎస్సై భారతి కొండాపూర్ లోని ఈతవనంలో బుధవారం మొక్కలు నాటారు.
కొత్తగా ఇల్లు నిర్మించేవారు ముందుగా మొక్కలు నాటాలని అబ్కారీ, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. శనివారం మహబూబ్నగర్ బైపాస్ రోడ్డు డివైడర్పై ఖర్జురా మొక్కలు నాటి.. జిల్లాలో 4లక్షల 20వేల �
హిమాలయాల్లో పర్యావరణ మార్పుల్ని ఎదుర్కొనడానికి, బంజరు భూములు పాడుబడకుండా లడఖ్లోని ప్రభుత్వం చెట్ల పెంపకాన్ని ఓ ఉద్యమంలా చేపట్టింది. ‘జీవితం కోసం చెట్లు’ (ట్రీస్ ఫర్ లైఫ్) కార్యక్రమాన్ని లడఖ్ లెఫ్�
Prakruthi Prakash | అదొక మర్రిచెట్టు. 70 ఏండ్ల వయసు ఉంటుంది. భారీ వర్షాలకు కూకటివేళ్లతో పెకిలిపోయింది. మహావృక్షం మోడుగా మారింది. ప్రకృతిని ప్రేమించే ఒక యువకుడిని ఈ సంఘటన కదిలించింది. ప్రాణవాయువునిచ్చే ఆ మహావృక్షానికి
పరిగి : రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా శుక్రవారం పరిగిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో చేవెళ్ల పార్లమెంటు సభ్యులు రంజిత్రెడ్డి సతీమణి స�
గోల్నాక : నియోజకవర్గంలోని రహదారులకు ఇరు వైపుల మొక్కలు నాటి ఆహ్లాదకర వాతావరణాన్ని పెంపొందించాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అధికారులకు సూచించారు. హార్టికల్చర్ కొత్త డీడీగా బాధ్యతలు చేపట్టిన శ్రీదేవి�
మంగపేట : మంగపేట మండలంలో ములుగు అదనపు కలెక్టర్ ఈలా త్రిపాఠి పర్యటించారు. ముందుగా మండల కేంద్రంలోని గంపోనిగూడెం శివారులో నిర్మించిన పల్లెప్రకృతి వనాన్ని పరిశీలించారు. అనంతరం గంపోనిగూడెం అంగన్వాడీ కేంద్
రాష్ట్ర పర్యాటక శాఖ అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా షాద్నగర్ : తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర ప�
డిచ్పల్లి : తెలంగాణ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా మొక్కను నాటారు. సోమవారం ఆర్టీసీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆర్టీసీ భవన్ ఆవరణలో మొక్కను నాటారు. ఈ
ఉట్నూర్ రూరల్ : నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలని మెట్పెల్లి సివిల్ జడ్జి జాదవ్ అజయ్ కుమార్ అన్నారు. ఆదివారం హస్నాపూర్ గ్రామంలోని హనుమాన్ మందిరం పరిసరాల ఖాళీ స్థలంలో ఉన్న పనికిరాని మొక్కలను శ్�
కవాడిగూడ: చెట్లను రక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని మహాత్మాగాంధీ రూరల్ డెవలప్మెంట్ కౌన్సిల్ చైర్మన్ ప్రసన్నకుమార్, రామకృష్ణామఠం స్వామి శితికంఠానందలు అన్నారు. ఈ మేరకు ఆదివారం దోమలగూడ లోయర్ ట�
రాష్ట్ర పర్యాటక శాఖ చైర్మన్ శ్రీనివాస్ గుప్తా శంకర్పల్లి : రాబోయే తరాల వారి భవిష్యత్ కోసం ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ చైర్మన్ శ్రీనివాస్గుప్తా అ�
14ఎకరాలలో మెగా హరితహారం మంజీర తీరం సందర్శకులకు ఆహ్లాదకరం పండ్లు, ఫలాల మొక్కలకు అధిక ప్రాధాన్యత మొక్కలు నాటి నీళ్లు పోసిన ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి సంగారెడ్డి : ప్రతి గ్రామం పచ్చదనంతో కనువిందు చేయాలనే ఉద�