అంతర్రాష్ట్ర బదిలీలకు చర్యలు చేపట్టాలని తెలంగాణ నేటివిటీ ఎంప్లాయీస్ వర్కింగ్ ఇన్ సీమాంధ్ర అసోసియేషన్ సభ్యులు కోరారు. ఈ మేరకు ఆదివారం రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్
మునుగోడు ఉప ఎన్నికల బీజేపీ అభ్యర్థి రాజగోపాల్రెడ్డికి చెందిన సుశీ ఇన్ఫ్రా అండ్ మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్కు బదిలీ చేసిన రూ.59.95 కోట్లు చట్టప్రకారమే చేశామని బీజేపీ నేత వివేక్ వెంకటస్వామికి చెందిన వ�
నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో కానిస్టేబుల్ నుంచి ఇన్స్పెక్టర్ స్థాయి అధికారుల వరకు భారీగా బదిలీలు చేస్తూ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. శాంతి భద్రతల పోలీస్స్టేషన్ ఎ
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బదిలీ వర్కర్ల కల నెరవేరింది.. టీబీజీకేఎస్ నేతల కృషి ఫలించింది.. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు సింగరేణి సంస్థ కార్మికులకు తీపికబురు అందించింది.. తాజాగా సీఎండీ శ్రీధర్�
హైదరాబాద్లో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్గా పనిచేసిన అండ్రూ ఫ్లెమింగ్ ఐదేండ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకొన్నారు. హైదరాబాద్ నుంచి వెళ్లి పోతున్న నేపథ్యంలో ఆయన ట్విట్టర్ వేదిగా తన అనుభవాలను పంచుకొ�
ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామ రెవెన్యూ అధికారులను ఇతర శాఖల్లో జూనియర్ అసిస్టెంట్ తత్సమాన క్యాడర్ పోస్టులకు కేటాయించినట్లు ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. కలెక్టరేట్ ప్రజ్ఞా సమావేశ మందిరంలో సో�
అంబర్పేట పోలీస్స్టేషన్ పరిధిలో గతేడాది అదృశ్యమైన ఓ యువతి కేసును సీఐడీకి అప్పగించారు. ఇన్స్పెక్టర్ సుధాకర్ వివరాలు వెల్లడించారు. ఆకాశ్నగర్కు చెందిన మహ్మద్ హుస్సేన్ కూతురు మెహక్ ఫాతిమా (18) 2021 జ�
నగరంలో పనిచేస్తున్న 69 మంది ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ సిటీ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బదిలీల సందర్భంగా ఆయా అధికారులకు సీపీ సీవీ ఆనంద్ కౌన్సిలింగ్ చేశారు. అనంతరం బద
బీజేపీ పాలనలో ప్రజాస్వామ్యం, మానవ హక్కుల విధ్వంసమే కాదు.. న్యాయవ్యవస్థ స్వతంత్రంగా పనిచేసే పరిస్థితులు కూడా మృగ్యమవుతున్నాయి. తమకు అనుకూలంగా తీర్పునివ్వకపోతే, బదిలీ చేస్తామంటూ ఏకంగా ఓ హైకోర్టు జడ్జికే �
నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలోని పలువురు కానిస్టేబుళ్లను బదిలీ చేశారు. ఈ మేరకు పోలీస్ కమిషనర్ కె.ఆర్.నాగరాజు ఉత్తర్వులు జారీ చేశారు. నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ల పరిధిలోని వివిధ పోలీస్ స్ట
జమ్ముకశ్మీర్లో వరుస ఉగ్రదాడుల నేపథ్యంలో కశ్మీరీ పండిట్లు, ఇతర హిందూ వర్గాల నుంచి వస్తున్న డిమాండ్లకు కేంద్ర ప్రభుత్వం దిగివచ్చింది. శ్రీనగర్లో విధులు నిర్వర్తిస్తున్న 177 మంది కశ్మీరీ పండిట్ వర్గాని�
Special grade collector | రాష్ట్రంలో పలువురు అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. నలుగురు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లను ట్రాన్స్ఫర్ చేస్తూ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశాలు జారీచేశారు.
సూర్యాపేట మున్సిపల్ కమిషనర్ పి.రామానుజులరెడ్డి హైదరాబాద్ పెద్దఅంబర్పేటకు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో నిర్మల్ కమిషనర్గా పని చేస్తున్న సత్యనారాయణరెడ్డి రానున్నారు. మున్సిపల్ కమిషనర్గా పి.రామాన
‘ప్రాణ భయంతో కశ్మీర్ను వదిలి వెళ్లిన కశ్మీరీ పండిట్లను సగౌరవంతో తిరిగి తీసుకురావడమే కాదు, వారికి భద్రత కల్పించడం బీజేపీ తొలి కర్తవ్యం’-2014, 2019 బీజేపీ ఎన్నికల మ్యానిఫెస్టోలో పొం దుపరిచిన హామీ ఇది. అయితే, నమ�