నగరంలో పనిచేస్తున్న 69 మంది ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ సిటీ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బదిలీల సందర్భంగా ఆయా అధికారులకు సీపీ సీవీ ఆనంద్ కౌన్సిలింగ్ చేశారు. అనంతరం బద
బీజేపీ పాలనలో ప్రజాస్వామ్యం, మానవ హక్కుల విధ్వంసమే కాదు.. న్యాయవ్యవస్థ స్వతంత్రంగా పనిచేసే పరిస్థితులు కూడా మృగ్యమవుతున్నాయి. తమకు అనుకూలంగా తీర్పునివ్వకపోతే, బదిలీ చేస్తామంటూ ఏకంగా ఓ హైకోర్టు జడ్జికే �
నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలోని పలువురు కానిస్టేబుళ్లను బదిలీ చేశారు. ఈ మేరకు పోలీస్ కమిషనర్ కె.ఆర్.నాగరాజు ఉత్తర్వులు జారీ చేశారు. నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ల పరిధిలోని వివిధ పోలీస్ స్ట
జమ్ముకశ్మీర్లో వరుస ఉగ్రదాడుల నేపథ్యంలో కశ్మీరీ పండిట్లు, ఇతర హిందూ వర్గాల నుంచి వస్తున్న డిమాండ్లకు కేంద్ర ప్రభుత్వం దిగివచ్చింది. శ్రీనగర్లో విధులు నిర్వర్తిస్తున్న 177 మంది కశ్మీరీ పండిట్ వర్గాని�
Special grade collector | రాష్ట్రంలో పలువురు అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. నలుగురు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లను ట్రాన్స్ఫర్ చేస్తూ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశాలు జారీచేశారు.
సూర్యాపేట మున్సిపల్ కమిషనర్ పి.రామానుజులరెడ్డి హైదరాబాద్ పెద్దఅంబర్పేటకు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో నిర్మల్ కమిషనర్గా పని చేస్తున్న సత్యనారాయణరెడ్డి రానున్నారు. మున్సిపల్ కమిషనర్గా పి.రామాన
‘ప్రాణ భయంతో కశ్మీర్ను వదిలి వెళ్లిన కశ్మీరీ పండిట్లను సగౌరవంతో తిరిగి తీసుకురావడమే కాదు, వారికి భద్రత కల్పించడం బీజేపీ తొలి కర్తవ్యం’-2014, 2019 బీజేపీ ఎన్నికల మ్యానిఫెస్టోలో పొం దుపరిచిన హామీ ఇది. అయితే, నమ�
లఖింపుర్ఖేరి: బదిలీ చేశారన్న కోపంతో ఇద్దరు టీచర్లు 24 మంది అమ్మాయిల్ని లాకప్ చేశారు. ఈ ఘటన యూపీలోని లఖింపురి ఖేరి జిల్లాలో జరిగింది. కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ స్కూల్కు చెందిన అమ్మాయిల�
పంచాయతీల్లో అభివృద్ధి పనులకు మార్గం సుగమమైంది. చేపట్టిన పనులకు బిల్లుల చెల్లింపులో ఇక జాప్యం తొలగిపోనున్నది. నేరుగా పంచాయతీల ఖాతాల్లోకే నిధులు సమకూర నున్నాయి. దీనికోసం పంచాయతీలకు కొత్తగా బ్యాంకు ఖాతాల
ఉపాధ్యాయుల అంతర్ జిల్లాల బదిలీల నిమిత్తం జారీ చేసిన జీవో 21కి సవరణలను నిలుపుచేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఫిబ్రవరి 19న సవరణలపై జారీ చేసిన జీవో 402ను సవాల్ చేస్తూ
ఉపాధ్యాయులకు యాజమాన్యాల వారీగా, కొత్త జిల్లాల సీనియార్టీ ప్రాతిపదికన పదోన్నతులు, సాధారణ బదిలీలు వేసవి సెలవుల్లో చేపట్టాలని పీఆర్టీయూటీఎస్ ప్రభుత్వాన్ని కోరింది
రాష్ట్ర విభజన నేపథ్యంలో అఖిల భారత సర్వీసు అధికారుల (ఐఏఎస్, ఐపీఎస్ ) కేటాయింపు తెలంగాణ, ఏపీలకు విభజన చట్టానికి వ్యతిరేకంగా జరిగిందని సీఎస్ సోమేష్ కుమార్ హైకోర్టుకు
ఒక రాష్ట్రంలో పనిచేస్తున్న సివిల్ సర్వీస్ అధికారిని మరో రాష్ట్ర సర్వీసులోకి తీసుకోవాలంటే కేంద్ర ప్రభుత్వ అనుమతి అవసరమని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తరఫున అడ్వకేట్ జనరల్ బీ�
ఉద్యోగుల పరస్పర బదిలీలకోసం ఈ నెల 15లోపు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ తెలిపారు. ఈ బదిలీల్లో ఉమ్మడి జిల్లాలో సీనియారిటీకి రక్షణ కల్పిస్తామని చెప్పారు. బదిలీలకు సంబంధించ�