రాష్ట్రంలోని విద్యుత్తు సంస్థలో ఆంధ్రా అధికారుల ఆధిపత్యానికి కాంగ్రెస్ సర్కార్ రెడ్ కార్పెట్ పరుస్తున్నది. అత్యంత కీలకమైన డైరెక్టర్ పోస్టులను ఆ అధికారులకు కట్టబెట్టబోతున్నది. దాదాపు సగం డైరెక్ట
రాష్ట్రంలోని విద్యుత్తు సంస్థల్లో పాలన పూర్తిగా గాడి తప్పిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ట్రాన్స్కో, జెన్కోకు రెగ్యులర్ సీఎండీలు లేకపోవడంతో పరిస్థితి అస్తవ్యస్తంగా తయారైందని ఆయా శాఖల్లోనే చ�
ఉద్యోగాలిప్పిస్తామని నిరుద్యోగులను మోసం చేసిన ఇద్దరిని పోలీస్లు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మహబూబాబాద్ రూరల్ సీఐ సర్వయ్య కథనం ప్రకారం.. ట్రాన్స్కోలో ఉద్యోగాలిప్పిస్తామని రెండు సంవత్సరాల �
ఈ ఏడాదికాలంలో ట్రాన్స్కో, జెన్కోతోపాటు డిస్కంలలో దుబారాను తగ్గించి విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు అధిక ప్రాధాన్యమిచ్చినట్టు ప్రభుత్వం ప్రకటించింది. భవిష్యత్తు విద్యుత్తు అవసరాలను ద�
ఉమ్మడి ఏపీ ప్రభుత్వం 2003 నుంచి ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లను ప్రవేశపెట్టింది. 2009లో జీవో నెం 26ను జారీ చేస్తూ.. రిజర్వేషన్ వినియోగించుకొని పదోన్నతి పొందిన క్యాడర్లో కూడా ఎస్సీ, ఎస్టీ ఉద
జనగామ మండలం పసరుమడ్లలోని ఓ ఫంక్షన్ హాల్లో బుధవారం జరిగిన బీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి సమావేశంలో మాజీ మంత్రి హరీశ్రావు ప్రసంగిస్తున్న సమయంలో కరెంట్ కోత విధించలేదని, ఆ సమయంలో సరఫరాలో కొంత అంతరాయం ఏర�
Revanth Reddy | ప్రజలను ఇబ్బంది పెట్టి… ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా ప్రవర్తించే అధికారుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ప్రభుత్వ అనుమతి లేకుండా అధికారులు తమకు త
వాహనాల అద్దె డబ్బుల బిల్లులు చెల్లించేందుకు కాంట్రాక్టర్ వద్ద లంచం తీసుకుంటూ కామారెడ్డి ట్రాన్స్కో ఏఈ రాజు ఏసీబీ వలకు సోమవారం చిక్కాడు. ఏసీబీ డీఎస్పీ ఆనంద్ వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. భైరవస్వా�
తెలంగాణలోని నాలుగు విద్యుత్తు సంస్థలు (ట్రాన్స్కో, జెన్కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్) కలిపి చేసిన అప్పుల మొత్తం రూ. 81,516 కోట్లకు చేరుకున్నాయని ప్రభుత్వం గురువారం అసెంబ్లీలో విద్యుత్తుపై విడుదల చేస�
ట్రాన్స్కో, జెన్కో సీఎండీ పదవికి దేవులపల్లి ప్రభాకర్ రావు (Prabhakar rao) తన పదవికి రాజీనామా చేశారు. రాష్ట్రంలో 24 గంటల పాటు నిరంతరాయంగా విద్యుత్ అందించడంలో ప్రధాన పాత్ర పోషించిన ప్రభాకర్ రావు.. తొమ్మిదిన్నరే�
విద్యుత్తు సంస్థల కాంట్రాక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. వారి లైసెన్స్ గడువును మూడేండ్ల నుంచి ఐదేండ్లకు పెంచింది. దీనితోపాటు లైసెన్స్ రుసుమును భారీగా తగ్గించింది. ఈ మేరకు ఈ నెల 9న జీవ
వర్షాల వేళ ప్రజలు ఇండ్ల వద్ద జాగ్రత్తగా ఉండాలని ట్రాన్స్కో సీఎండీ రఘుమారెడ్డి (TRANCO CMD Raghuma Reddy) సూచించారు. విద్యుత్ పరికరాలకు, విద్యుత్ తీగలకు దూరంగా ఉండాలన్నారు.
Telangana | తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వ్యవసాయ రంగానికి 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ను ప్రభుత్వం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఉచిత విద్యుత్తో రైతులు పంటలు పండించుకుంటున్నారు. ఈ క్రమంలోనే శు�