మొంథా తుఫాన్ ప్రభావం వల్ల తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు పలు రైళ్లను రద్దు చేయడంతోపాటు కొన్ని రైళ్లను సైతం దారి మళ్లించారు.
Trains Cancelled | దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు అలెర్ట్ జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను మొంథా ప్రభావంతో తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఈ క్రమంలో డోర్నకల్ రైల్వే స్టే�
Trains Cancelled | మొంథా తుపాను, భారీ వర్షాల నేపథ్యంలో భారీగా రైళ్లు రద్దయ్యాయి. 127 రైళ్లను రద్దు చేసినట్లుగా దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. మరో 14 రైళ్లను దారి మళ్లించినట్లు పేర్కొంది.
Cyclone Montha | బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తీవ్ర తుపాన్ ప్రభావంతో పలు రైళ్లను రైల్వే శాఖ రద్దు చేసింది. మంగళ, బుధవారాల్లో నడిచే 107 రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ఇప్పటికే తెలిపింది.
Trains Cancelled | బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుపాన్ నేపథ్యంలో రైల్వే శాఖ అప్రమత్తమైంది. వందకు పైగా రైలు సర్వీసులను రద్దు చేసింది. తొలుత 43 రైళ్లను ఈస్ట్ కోస్ట్ రైల్వే రద్దు చేసింది. ఆ తర్వాత మరో 75కి పైగా రైళ్లను దక్షి�
SCR | రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అలెర్ట్ జారీ చేసింది. వారం రోజుల పాటు 32 రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అదే సమయంలో పలు రైళ్లను పాక్షికంగా రద్దు చేయడంతో పాటు రీషెడ్యూల్ చేసిన�
Train Derail | విజయనగరం రైల్వే స్టేషన్ వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. సంతకాల బ్రిడ్జి సమీపంలో గూడ్స్ రైలు నుంచి మూడు బోగీలు పక్కకు ఒరిగిపోయాయి. దీంతో ఈ మార్గంలో రాకపోకలకు అంతరాయం కలిగింది.
రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వరదలకు పలు ప్రాంతాల్లో రైల్వే ట్రాకులు నీటమునగడంతోపాటు కొట్టుకుపోయాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన దక్షిణ మధ్య రైల్వే (SCR) పలు రైళ్లను రద్దు (Trains Cancelled) చేసిం
నిర్వహణ పనుల కారణంగా చర్లపల్లి-తిరుపతి, కాజీపేట-తిరుపతి మధ్య నడిచే రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు (Trains Cancelled) చేసింది. చర్లపల్లి-తిరుపతి (07257) రైలు ఈ నెల 8 నుంచి 29 వరకు, తిరుపతి-చర్లపల్లి (07258) రైలు మే 9 నుంచి 30 వరకు అం
ఖమ్మం జిల్లా కేంద్రంలోని రైల్వేస్టేషన్ వద్ద నాన్ ఇంటర్ లాకింగ్ పనులు చేపడుతున్నందున 10 నుంచి 20వ తేదీ వరకు సిర్పూ ర్ కాగజ్నగర్-సికింద్రాబాద్ భాగ్యనగర్ ఎక్స్ప్రెస్తో పాటు పలు ప్యాసింజర్, ఎక్స�
పెద్దపల్లి జిల్లా రాఘవపూర్ రైల్వేస్టేషన్ పరిధిలోని కన్నాల గ్రామం (282/37/38 మైలురాయి) వద్ద మంగళవారం రాత్రి ఘోర రైలు ప్రమాదం జరిగింది. కర్ణాటక బళ్లారి నుంచి ఉత్తర్ప్రదేశ్కు వెళ్తున్న ఐరన్ కాయల్స్ (ఇనుప ర
భారీ వర్షాలు, వరదల ప్రభావం రైల్వే శాఖపై పడింది. వరణుడి బీభత్సానికి వాగులు వంకలు పొంగిపొర్లడంతో రైల్వే ట్రాక్లు నీటమునిగాయి. మహబూబాబాద్ జిల్లాలో ఏకంగా ట్రాక్ కింద మట్టి కొట్టుకుపోయింది.
Trains Cancelled | తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలతో వరదలు పోటెత్తాయి. వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వరదలతో పలుచోట్ల రైల్వే ట్రాక్లు దెబ్బతిన్నాయి. మరికొన్నిచోట్ల ట్రాక్లు నీటమునిగాయి. ఈ క్రమంలో రైల్వ�
Trains Cancelled | తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలకు వాగులు వంకలు ఒప్పొంగి ప్రవహిస్తున్నాయి. వరదల నేపథ్యంలో రైళ్ల రాకపోలపై తీవ్ర ప్ర�
వచ్చే నెల 5 నుంచి 10 వరకు గోల్కొండ, శాతవాహన ఎక్స్ప్రెస్ రైళ్లను దక్షిణ మధ్య రైల్వే (SCR) రద్దుచేసింది. వీటితోపాటు సికింద్రాబాద్-పుణె మధ్య తిరిగే శతాబ్ది సహా పలు రైళ్లను కూడా తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్ల