గాంధీ మెడికల్ కాలేజీలోని రీజనల్ ట్రైనింగ్ సెంటర్లో మూడు రోజుల పాటు కొనసాగిన ‘బేసిక్ కోర్స్ ఇన్ మెడికల్ ఎడ్యుకేషన్ (బీసీఎంఈ)’ మూడవ శిక్షణ శిబిరం శుక్రవారం ముగిసింది.
మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఉచిత కుట్టు శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసినట్లు రాణి రుద్రమ దేవి కుట్టు శిక్షణ కేంద్ర నిర్వాహకులు కటుకు ప్రవీణ్ తెలిపారు.
ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో మావోయిస్టులకు సంబంధించిన అత్యంత కీలకమైన శిక్షణ శిబిరాన్ని గుర్తించిన జవాన్లు దానిని స్వాధీనం చేసుకున్నారు. ఛత్తీస్గఢ్-తెలంగాణ రాష్ర్టాల సరిహద్దు బీజాపూర్ జిల్లా పరిధిల�
హైదరాబాద్లో వారం రోజుల పాటు నిర్వహించిన సామర్థ్య నిర్మాణ శిక్షణ కార్యక్రమం (సీబీపీ) శనివారం ముగిసింది. భారత ప్రభుత్వ పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్ శాస్త్రవేత్తలు, పర�
ఒక యోగా గురువు పట్టణంలోని ఓ కాలనీలో ఉచిత శిక్షణా శిబిరం నిర్వహించదలిచాడు. అక్కడ ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు పంచాడు. ప్రతిరోజూ ఉదయం గంటసేపు శిబిరానికి వచ్చి యోగా నేర్చుకొని వెళ్లమని అందరినీ ఆహ్వానించాడు.
తెలుగుయూనివర్సిటీ, నవంబర్ 17. ప్రముఖ రంగస్థల సంస్థ రసరంజని ఆధ్వర్యంలో నెలరోజుల పాటు ఔత్సాహిక నటీ నటులకు నటనలో ఉచితంగా శిక్షణా శిభిరం నిర్వహించనున్నట్లు తెలంగాణ ప్రభుత్వ సలహాదారు, రసరంజని అధ్యక్షులు డాక
ఖిలావరంగల్: బొల్లికుంట వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాలలో ఐదు రోజులుగా జరుగుతున్న అటల్ ఏఐసీటీఈ, ఉపాధ్యాయ శిక్షణా తరగతులు శుక్రవారం ముగిశాయి. వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాల, ఏఐసీటీఈ న్యూఢిల్లీ సంయుక్తంగా నిర్వహి
శ్రీనగర్: పాకిస్థాన్ నుంచి జమ్ముకశ్మీర్లోకి చొరబడే ఉగ్రవాదులకు చెక్ చెప్పేందుకు ఆర్మీ ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. ఆయుధాల వినియోగంపై సరిహద్దు గ్రామాల ప్రజలకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నది. రాజౌర�
షాబాద్ : వికలాంగుల, వయోవృద్ధుల సంక్షేమశాఖ తెలంగాణ ప్రభుత్వం వివిధ శిక్షణ కోర్సుల కింద ప్లేస్మెంట్ ఓరియెంటెడ్ స్కిల్స్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రాంను పేరొందిన సంస్థల ద్వారా అందించేందుకు అర�