రైలు టికెట్లను ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) ద్వారా ఆన్లైన్లో బుక్ చేసుకునేవారు ఇకపై కన్వీనియెన్స్ ఫీజును చెల్లించవలసి ఉంటుంది. నాన్ ఏసీ టికెట్కు రూ.10 ప్లస్
గత వారం న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో చోటుచేసుకున్న తొక్కిసలాటలో 18 మంది మరణించిన ఘటనపై కేంద్రం, రైల్వే శాఖపై బుధవారం ఢిల్లీ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. కోచ్ల సామర్థ్యానికి మించి రైల్వే శాఖ టికెట్లన
రైల్లో టికెట్లు లేకుండా ప్రయాణించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అనుమతించారన్న బీహారీ మహిళల సమాధానం విని ఓ రైల్వే డివిజినల్ మేనేజర్(డీఆర్ఎం) అవాక్కయ్యారు. మహా కుంభమేళా సందర్భంగా యూపీలోని బక్సర్ రైల్వే
డబ్బులు లేకపోయినా ట్రైన్ టికెట్ బుక్ చేసుకునే సదుపాయాన్ని భారతీయ రైల్వే అందుబాటులోకి తెచ్చింది. ‘బుక్ నౌ.. పే లేటర్' పేరుతో తీసుకొచ్చిన ఈ కొత్త విధానం ద్వారా ఒక్క రూపాయి చెల్లించకపోయినా ట్రైన్ టిక�
రైలు టికెట్ల అడ్వాన్స్ బుకింగ్ను 120 రోజుల నుంచి 60 రోజులకు కుదిస్తూ రైల్వే బోర్డు నిర్ణయం తీసుకుంది. నవంబరు 1 నుంచి ఇది అమలులోకి వస్తుందని గురువారం ప్రకటించింది. అంటే, 60 రోజుల లోపు ప్రయాణానికే రైలు టికెట్�
Indian Railway | భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకున్నది. రైల్వే టికెట్ల అడ్వాన్స్ టికెట్ రిజర్వేషన్ వ్యవధిని తగ్గింది. ఇప్పటి వరకు ముందస్తు రిజర్వేషన్కు 120 రోజుల గడువు ఉన్నది. దీన్ని 60 రోజులకు తగ్గించింది. ఈ కొత�
Indian Railways | దేశంలోని రైలు ప్రయాణికుల్లో 95.3 శాతం జనరల్, స్లీపర్ క్లాసుల్లోనే ప్రయాణిస్తున్నారు. కేవలం 4.7 శాతం మాత్రమే ఏసీ కోచ్ల్లో వెళుతున్నారు. ఈ విషయాన్ని రైల్వే శాఖ విడుదల చేసిన డాటా వెల్లడించింది. ఈ ఏడాది
ప్రధాని నరేంద్ర మోదీ సన్నిహిత మిత్రుడిగా పేరొందిన గౌతమ్ అదానీ..ఆన్లైన్లో రైలు టిక్కెట్ల విక్రయానికి దిగుతున్నారు. ఆన్లైన్ ట్రైన్ టికెటింగ్ రంగంలో గుత్తాధిపత్యం వహిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థ ఇం�
కరోనా సాకుతో రెండేండ్లుగా నిలిపేసిన రైల్వే రైళ్లు నడుస్తున్నా ఇప్పటికీ పునరుద్ధరించని కేంద్రం వృద్ధులపై రూ.1500 కోట్ల అదనపు భారం న్యూఢిల్లీ, మే 16: కరోనా సాకు చూపి గత రెండేండ్లుగా రైళ్లలో సీనియర్ సిటిజన్లక
చెన్నై: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి వల్ల దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాలు కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి. ప్రభుత్వ ప్రజా రవాణా సంస్థలు కూడా పలు కీలక నిర్ణయ�