Train Derail | జార్ఖండ్లోని సెరైకేలా-ఖర్సవాన్ జిల్లాలోని చండిల్ సమీపంలో శనివారం తెల్లవారుజామున ఒక గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. గూడ్స్ రైలులోని 20కిపైగా బోగీలు పట్టాలు తప్పినట్లు సమాచారం. దాంతో ఆగ్నేయ రైల్�
గడచిన 107 ఏండ్లలో ఎన్నడూ లేని విధంగా రికార్డుస్థాయిలో ముంబై నగరాన్ని వర్షం ముంచెత్తింది. ఆదివారం నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానకు అనేక ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. అనేక చోట్ల రహదారులు చ�
Mumbai Rains: ఇవాళ ఉదయం ముంబై సిటీలో భీకరంగా వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. రైల్వే ట్రాక్లపై కూడా నీళ్లు నిలిచాయి. రోడ్డు, లోకల్ రైలు సర్వీసులకు అంతరాయం ఏర్పడింది.
Rail Blockade | ప్రత్యేక రాష్ట్రం డిమాండ్ కోసం ఆందోళనకారులు రైళ్ల దిగ్బంధం చేపట్టారు. రైల్వే స్టేషన్ వద్ద రైలు పట్టాలపై నిరసన తెలిపారు. దీంతో పలు రైళ్లు రద్దు కాగా, మరికొన్ని దారి మళ్లాయి. ఈ నేపథ్యంలో ప్రయాణికులు
దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో నిరుడు కొత్తగా 148 త్రీఫేజ్ ఇంజిన్లను ప్రారంభించారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 103 త్రీఫేజ్ ఇంజిన్లను ప్రారంభించామని, వీటితో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరంలో ప్రారంభించిన ఇంజిన్�
దక్షిణ మధ్య రైల్వే జోన్ ఆధ్వర్యంలో బెలగావి-భద్రాచలం రోడ్ రైల్వేస్టేషన్ల మధ్య రెండు ప్రత్యేక రైళ్లను పొడిగిస్తూ మంగళవారం రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ 1 నుంచి మే 1 వరకు ఈ ప్రత్యేక రైళ్�
Vande Bharat | దక్షిణ మధ్య రైల్వే సారథ్యంలో మరో రెండు వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు పట్టాలెక్కాయి. సికింద్రాబాద్ - విశాఖ మధ్య ఇప్పటికే వందే భారత్ రైలు నడుస్తుండగా, నేటి నుంచి మరొకటి అందుబాటులోకి వ�
భారత రైల్వే వ్యవస్థ రానున్న పదేండ్లలో ప్రపంచంలోనే నంబర్ వన్ స్థానానికి ఎదగాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని, అందులో భాగంగా దేశంలో రైల్వే నెట్వర్క్ స్థాయిని మరింత పెంచుతున్నామని కేంద్ర మంత్రి, బీజే�
పంజాబ్ రైతులు తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ మళ్లీ పోరుబాట పట్టారు. మూడు రోజుల రైల్ రోకో (Rail Roko) ఆందోళనలో భాగంగా రైతులు రైల్ ట్రాక్లపైకి చేరి నిరసన తెలపడంతో ఫిరోజ్పూర్ డివిజన్లో 18 రైళ్�
రైల్వే ట్రాకుల మరమ్మతులు, ఇతర నిర్వహణ పనుల వల్ల హైదరాబాద్, సికింద్రాబాద్ సబర్బన్కు చెందిన 17 ఎంఎంటీఎస్ లోకల్ రైలు సర్వీసులను ఈ నెల 10 నుంచి 16 వరకు రద్దు చేసినట్లు శనివారం ఎస్సీఆర్ అధికారులు ప్రకటించ�
మంచిర్యాల జిల్లా మందమర్రిలో హైటెన్షన్ విద్యుత్తు సరఫరాలో తలెత్తిన సాంకేతిక లోపంతో ఆదివారం రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఓఎస్డీ వైరు తెగిపోవడంతో పలు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. బెల్లంపల్లి వైప�
ఒడిశా రైలు ప్రమాదం నేపథ్యంలో పలు రైలు సర్వీసులను రద్దు చేస్తూ దక్షిణ మధ్య రైల్వే అధికారులు నిర్ణయం తీసుకొన్నారు. శనివారం, ఆదివారం కలిపి మొత్తం 23 రైళ్లను రద్దు చేశారు.
IPL-2023 | హైదరాబాద్ నగరానికి క్రికెట్ ఫీవర్ పట్టుకున్నది. దాదాపు రెండేళ్ల తర్వాత హైదరాబాద్ నగరంలోని ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్లు జరుగబోతున్నాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఉప్పల్ వేదికగా ఏ
దేశంలో అత్యంత కీలకమైన రైల్వే లైన్లను కూడా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అడ్డికి పావుశేరు లెక్కన అమ్మేస్తుంటే.. తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం అన్నీ తానై కొత్త రైల్వే లైన్ల నిర్మాణాన్ని పూర్తిచేయిస్తున్నద�