కార్మికలోకం ఏకమైంది. కేంద్రంలోని మోదీ సర్కారుపై సమరానికి సై అంటున్నది. బీజేపీ ప్రభుత్వం కార్మిక, ఉద్యోగ వ్యతిరేక, నిరంకుశ విధానాలకు నిరసనగా ఈ నెల 9న దేశ వ్యాప్తంగా సార్వత్రిక సమ్మెకు సిద్ధమవుతున్నది.
ట్రేడ్ యూనియన్లను నిర్వీర్యం చేయడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఏఐటీయూసీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ కె.సారయ్య అన్నారు. శుక్రవారం సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని ఆర్ స�
శతాబ్ద కాలంగా కార్మికవర్గం అనేక త్యాగాలు, పోరాటాలతో సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చి వాటి అమలుకు నిరసనగా వచ్చే 9న సార్వత్రిక సమ్మె నిర్వహిస్తున్నట్లు పెద్దపల్లి కా�
ఆర్టీసీలోని అన్ని ట్రేడ్ యూనియన్లు ఒకే జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ)గా ఏర్పడి సమస్యలపై పోరాడాలని నిర్ణయించాయి. సంఘాలు ఇటీవల వేర్వేరుగా సమావేశాలు నిర్వహించడంతో సమ్మె నోటీసులను ప్రభుత్వం తక్కువగా అంచ
కార్మికులంతా తమ హక్కులను సాధించుకునేందుకు సంఘటితంగా పోరాడాలని ఐఎన్టీయూసీ (INTUC) రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ధనుంజయ్, సీఐటీయూ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి ఎం.చంద్రమోహన్ అన్నారు. కాటేదాన్లోని సీఐటీయూ �
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై కార్మిక సంఘాలు ఈ నెల 20న తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మిక సంఘాల యునైటెడ్ ఫోరం నాయకులు ఎన్టీపీసీ ఎగ్�
ఈ నెల 6న అర్ధరాత్రి నుంచి సమ్మెకు దిగుతామని ఆర్టీసీ యాజమాన్యానికి కార్మిక సంఘాలు నోటీసులు ఇచ్చాయి. సమ్మె యోచనను విరమించాలంటూ స్వయంగా సీఎం రేవంత్రెడ్డి కోరారు. కానీ, శుక్రవారం సాయంత్రం వరకూ ప్రభుత్వం ను�
బిజెపి ప్రభుత్వం కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా మతోన్మాద చర్యలను దూకుడుగా అమలు చేస్తుందని, ఆ విధానాలపై పోరాటం చేయాలని కార్మిక సంఘాల జిల్లా సమావేశం తీర్మానిం�
భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డులో కార్మిక సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించాలని ఏఐటీయూసీ భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పల్లా దేవేందర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
వరంగల్లోని ఆజంజాహి మిల్లు కార్మిక భవనం కబ్జాపై కార్మికులు ఉద్యమబాట పట్టారు. 75 ఏండ్లుగా తమ కోసం ఉన్న భవనాన్ని కూలగొట్టి మంత్రి భర్త అండతో ఒక వ్యాపారికి కట్టబెట్టడంపై కార్మికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్న�
ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై ఆర్టీసీ కార్మిక సంఘాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. సోనియాగాంధీ పుట్టిన రోజు నాటికి సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించని పక్షంలో ప్రత్యక్ష పోరాట కార్యాచరణకు సిద్ధమవు
సచివాలయ ఉద్యోగులకు నేటి నుంచి నూతన హాజరు వ్యవస్థ అమల్లోకి రానున్నది. ప్రభుత్వ ఉద్యోగులతోపాటు కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఫేషియల్ రికగ్నైజేషన్ అటెండెన్స్ విధానం అమలుచేస్తామని సీఎస్ ఇట
బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం(బీఆర్ఏవోయూ)లో పదెకరాల స్థలాన్ని ప్రభుత్వం జేఎన్ఎఫ్ఏయూకు కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ వర్సిటీ ఉద్యోగులు ఆందోళనబాట పట్టారు. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం తక్�
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని వివిధ మండలాల్లో సీపీఐ, ఏఐటీయూసీ, సీఐటీయూ, కార్మిక సంఘాల జేఏసీ, ఐఎన్టీయూసీ, ఐఎఫ