తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ)లో ‘వెల్ఫేర్ బోర్డు’ ఏర్పాటు కార్మికుల్లో చిచ్చుపెట్టింది. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు ఒక రుపాయి ఖర్చు లేకుండా ట్రేడ్ యూనియన్లన
కరీంనగర్ నగరపాలక సంస్థ అధికారులపై మాజీ కార్పొరేటర్ మెండి చంద్రశేఖర్ ప్రవర్తించిన తీరుపై ఉద్యోగ సంఘాలు భగ్గుమన్నాయి. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ ఉద్యోగులంతా శుక్రవారం �
వరద బాధితులను ఆదుకునేందుకు ఒక రోజు మూలవేతనాన్ని విరాళంగా ఇస్తామంటూ ప్రభుత్వ ఉద్యోగ సంఘాల జేఏసీలు పోటీపడి ప్రకటించడంపై ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఉద్యోగ సంఘాల తీరును ఉద్యోగులు సోషల్ �
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్టీసీ కార్మికులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై నేడు ప్రభుత్వం దాటవేత ధోరణిని అవలంబిస్తున్నది. ఆర్టీసీని బలోపేతం చేయడంతోపాటు, ఉద్యోగులకు అపాయింటెడ్ తేదీని ప్రకటించి, ప్రభుత్వం న�
ఉపాధి లేక నేతన్నలు ఆత్మహత్యలు, ఆకలి చావులకు పాల్పడుతున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని కార్మిక సంఘాల నాయకులు ధ్వజమెత్తారు. ప్రభుత్వ విధానాల వల్లే సిరిసిల్ల వస్త్రపరిశ్రమ తీవ్ర సంక్షోభంల
సాధారణ బదిలీల్లో ఉద్యోగ సంఘాల నేతలు బదిలీల నుంచి మినహాయింపు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. గుర్తింపు పొందిన సంఘాల ఆఫీసర్ బేరర్ లెటర్ల కోసం సంఘాల నేతల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు.
ఒకే చోట పాతుకుపోయిన ఉద్యోగులను ఇతర చోట్లకు బదిలీలు చేయాలని జలమండలి నిర్ణయించింది. ఈ మేరకు పది సంవత్సరాల నుంచి ఒకే చోట పనిచేస్తున్న జీపీఈ (జనరల్ పర్పస్ ఎంప్లాయి) ఎస్పీఈ (స్పెషల్ పర్పస్ ఎంప్లాయి)లను తొ
సింగరేణి బొగ్గు బ్లాకుల వేలం ప్రక్రియపై కార్మిక సంఘాలు పోరుబాట పట్టాయి. ప్రైవేట్కు కట్టబెడితే దాదాపు 40 వేల మంది కార్మికుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం పొంచి ఉండగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలప�
వేతన జీవుల కోసం పన్ను రిబేటును పెంచాలని ట్రేడ్ యూనియన్లు కోరుతున్నాయి. ముందస్తు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా సోమవారం కేంద్ర ఆర్థిక శాఖ మ్రంతి నిర్మలా సీతారామన్తో వివిధ వాణిజ్య, వర్తక సంఘాల నాయకులు భేట�
మూడు నెలలుగా వేతనాలు లేక దవాఖాన పారిశుధ్య కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి సురేశ్ ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రెండో వేతన సవరణ విషయమై ఉద్యోగ సంఘాలతో పీఆర్సీ కమిటీ చర్చించనున్నది. బుధవారం నుంచి ఈ నెల 26 వరకు మొత్తం 27 సంఘాలతో పీఆర్సీ కమిటీ సమావేశాలు నిర్వహించనున్నది.
ప్రభుత్వ ఉద్యోగుల పట్ల గుదిబండలా మారిన సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని సీపీఎస్ ఉద్యోగ సంఘాల జిల్లా అధ్యక్షుడు తాహెర్ అలీ కోరారు. శుక్రవారం సీపీఎస్ సంఘం సభ్యులతో కలిసి ఐటీ శాఖ మంత్రి శ్రీధర్బాబు, ర
కేంద్ర ప్ర భుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఖండిస్తూ శుక్రవారం కలెక్టరేట్ ఎదుట ఆశా కార్యకర్తలతోపాటు సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, ఐఎఫ్టీయూ, బీఆర్టీయూ, టీఎన్టీయూసీ, ఎస్కేఎం తదితర సంఘాల ఆధ్వర్యంలో గ్