గత నెలలో దేశ ఎగుమతులు, దిగుమతుల మధ్య అంతరం 5 నెలల గరిష్ఠాన్ని తాకింది. గురువారం కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం ఏప్రిల్లో ఎగుమతులు 9.03 శాతం పెరిగి 38.49 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.
గత కొన్ని నెలలుగా రెండంకెల స్థాయిలో వృద్ధిని కనబరిచిన దేశీయ ఎగుమతులు మళ్లీ నీరసించాయి. గత నెలకుగాను దేశీయ ఎగుమతులు 9.1 శాతం వృద్ధితో 38.13 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం శుక్రవారం విడుదల చే�
గత కొన్ని నెలలుగా నిరాశపనితీరు కనబరిచిన ఎగుమతులు మళ్లీ ఎగిశాయి. ఫిబ్రవరి నెలకుగాను ఎగుమతులు 11.9 శాతం పెరిగి 41.4 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఒకే నెలలో గరిష్ఠ స్థాయిలో నమోదవడం �
భారత్ వాణిజ్యలోటు అక్టోబర్ నెలలో రికార్డు గరిష్ఠస్థాయికి చేరుకుంది. 2023 సెప్టెంబర్లో 19.37 బిలియన్ డాలర్లున్న ఈ లోటు అక్టోబర్లో ఏకంగా 31.46 బిలియన్ డాలర్లకు పెరిగింది.
దేశ వస్తూత్పత్తుల వాణిజ్య లోటు (ఎగుమతుల కంటే దిగుమతులు పెరగడం) ఏటేటా పెరుగుతూపోతున్నది. ఈ క్రమంలోనే గత ఆర్థిక సంవత్సరం (2022-23) ఏకంగా 267 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.22 లక్షల కోట్లు)ను తాకింది. భారత వాణిజ్య చరిత్రలో�
చైనాతో భారత్ వాణిజ్య లోటు మరింత ఎగిసింది. ఈ ఏడాది జనవరి-సెప్టెంబర్లో రూ.6,20,658 కోట్లు (75.69 బిలియన్ డాలర్లు)గా నమోదైంది. ఇరు దేశాల ద్వైపాక్షిక వాణిజ్యం ఈ 9 నెలల్లో రూ.8,49,766 కోట్లు (103.63 బిలియన్ డాలర్లు)గా ఉన్నది.
ఉదయం లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునేదాకా స్వావలంబన భారతమే లక్ష్యమంటూ ఊదరగొట్టే మోదీ సర్కారు.. చేతల్లో మాత్రం ఆ లక్ష్యశుద్ధిని చూపడం లేదు. ‘మేక్ ఇన్ ఇండియా’కు తూట్లు పొడుస్తూ దిగుమతుల్ని పెంచుకుంటూప�
గత కొన్ని నెలలుగా రికార్డు స్థాయిలో దూసుకుపోతున్న ఎగుమతుల్లో మళ్లీ నిస్తేజం ఆవహరించింది. ఇంజినీరింగ్, రెడీ-మేడ్ గార్మెంట్స్, బియ్యం ఎగుమతులు తగ్గుముఖం పట్టడంతో గత నెలకుగా మొత్తం ఎగుమతులు 3.52 శాతం తగ్గ
ఎగుమతుల వృద్ధి అంతంతగానే ఉండటం, క్రూడ్ ధరల ప్రభావంతో దిగుమతులు భారీగా పెరగడంతో గత కొద్దినెలల్లానే ఆగస్టులో కూడా వాణిజ్యలోటు ఎగిసిపోయింది. కేంద్ర వాణిజ్య శాఖ బుధవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం నిరుడ�
ఎగుమతులు 37 బిలియన్ డాలర్లు దిగుమతులు 60 బిలియన్ డాలర్లు న్యూఢిల్లీ, జూన్ 2: మే నెలలో ఎగుమతుల కంటే దిగుమతులు పెరగడంతో వాణిజ్య లోటు భారీగా ఎగబాకింది. ఎగుమతులు 15.46 శాతం వృద్ధిచెంది 37.3 బిలియన్ డాలర్లకు చేరగా, �
ఏప్రిల్లో 20.11 బిలియన్ డాలర్లకు న్యూఢిల్లీ, మే 13: భారత్ వాణిజ్యలోటు భారీగా పెరిగిపోయింది. ముగిసిన ఏప్రిల్ నెలలో ఎగుమతులు జోరు చూపించినప్పటికీ, దిగుమతులు సైతం అదేస్థాయిలో అధికంకావడంతో వాణిజ్యలోటు 20.11 బి�