అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోసారి సుంకాల బెదిరింపులకు దిగారు. రష్యాతో చమురు వ్యాపారం ముగించకుంటే భారత్ భారీగా సుంకాలు (Trump Tariffs) చెల్లించాల్సి వస్తుందన్న ట్రంప్.. తాజాగా చైనాను (China) హెచ్చర�
ప్రధాని మోదీ (PM Modi) పర్యటన వేళ సుంకాలతో విరుచుకుపడుతున్న అమెరికాకు (America) జపాన్ (Japan) షాకిచ్చింది. పెట్టుబడులపై చర్చించేందుకు అగ్రరాజ్యంలో పర్యటించాల్సిన జపాన్ వాణిజ్య మంత్రి చివరి నిమిషంలో తన పర్యటనను రద్ద
US-China Trade | రష్యా చమురు కొనుగోలును కారణంగా చూపి భారత్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) భారీస్థాయిలో ప్రతీకార సుంకాలు విధించిన విషయం తెలిసిందే.
మిత్ర దేశం అంటూనే భారత్పై తన అక్కసును వెళ్లగక్కారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump). 25 శాతం సుంకాలతోపాటు జరిమానాలు కూడా విధించారు. ఈ ప్రకటన చేసిన గంటల వ్యవధిలోనే మన శత్రుదేశం పాకిస్థాన్తో (Pakista
రెండు రోజుల యూకే పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ (PM Modi) లండన్కు చేరుకున్నారు. లండన్లోని విమానాశ్రయంలో యూకే విదేశాంగ మంత్రి, భారత హైకమిషన్ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు.
Scotch whisky: విదేశాల నుంచి వచ్చే స్కాచ్ విస్కీ ధరలు తగ్గనున్నాయి. త్వరలో భారత్, బ్రిటన్ మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్(ఎఫ్టీఏ) జరగనున్నది. ఆ ఒప్పందం తర్వాత విస్కీ ధరలు తగ్గే ఛాన్సు ఉన్నది.
Trade Deal | త్వరలోనే అమెరికాతో భారత్ వాణిజ్య ఒప్పందాన్ని చేసుకోనున్నది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలు దేశాలకు సుంకాలను లేఖలు రాస్తున్నారు. అయితే, ఈ ఒప్పందాన్ని ఖరారు చేసే ప్రక్రియలో భారత్ జాగ్రత్తగా ముం�
భారత్తో వాణిజ్య ఒప్పందానికి (Trade Deal) చేరువలో ఉన్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump Tariffs) వెల్లడించారు. తాము ఇప్పటికే యూకే, చైనాతో ఒప్పందాలు కుదుర్చుకున్నామని, ఇండియాతో కూడా ట్రేడ్ డీల్కు దగ్గరలో
భారత్తో త్వరలోనే భారీ ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అన్నారు. ఇప్పటికే చైనాతో ఒక వాణజ్య ఒప్పందం (Trade Deal) కుదిరిందని చెప్పారు.
జూలై 8కల్లా భారత్-అమెరికా నడుమ మధ్యంతర వాణిజ్య ఒప్పందం కుదిరే వీలుందని కేంద్ర ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తున్నది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత నెలలో ప్రతీకార సుంకాలకు తెరతీసిన విషయం తెలి�
JD Vance Meets PM Modi | నాలుగు రోజుల పర్యటన నిమిత్తం భారత్కు వచ్చిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రధాని నరేంద్ర మోదీతో సోమవారం సమావేశమయ్యారు. ఇరు దేశాల ప్రతినిధుల స్థాయి చర్చల తర్వాత వారిద్దరూ ప్రత్యేకంగా భేట�