Trump Tariffs | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు సుంకాల విషయంలో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆయన ప్రభుత్వం విధించిన విస్తృతమైన ప్రపంచ సుంకాలను అమెరికా సుప్రీంకోర్టు గురువారం కొట్టివేసింది. ఆయన తన అధికార పర�
ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సులో వివాదాలకు అంతం లేకుండా పోయింది. ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ శుక్రవారం యువజన కాంగ్రెస్ కార్యకర్తలు సదస్సు జరుగుతున్న భారత్ మండపం వద్ద చొక్కాలు విప్
రెండు సార్వభౌమ దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరితే అందులోని అంశాలపై ఇరు పక్షాలకూ సంపూర్ణమైన అవగాహన ఉన్నట్టు భావిస్తాం. అంతా పారదర్శకంగా ఉంటుందని ఆశిస్తాం.
US trade deal : భారత్తో ట్రేడ్ డీల్ కుదిరిన నేపథ్యంలో అమెరికా చేసిన ఒక పని ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఇండియాతో ట్రేడ్ డీల్కు సంబంధించిన వివరాలు పంచుకుంటూ ఒక ఇండియా మ్యాప్ను అమెరికా ప్రచురించింది.
మోదీ ప్రభుత్వం అమెరికాతో చేసుకున్న వాణిజ్య ఒప్పందం రద్దు చేసేంత వరకు పోరాడుతామని పలు ప్రజా సంఘాలు వెల్లడించాయి. కేంద్ర ప్రభుత్వ ప్రజా,కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈనెల 12 జరిగే దేశవ్యాప్త సమ్మెల
India-US trade deal | అగ్రరాజ్యం అమెరికా (USA) తో ట్రేడ్ డీల్ (Trade deal) తర్వాత ఆసియాలో భారత్ మెరుగైన స్థితికి చేరుకుందని ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ సంస్థ అయిన జేఎం ఫైనాన్షియల్ (JM Financial) నివేదిక వెల్లడించింది. ఈ ఒప్పందం భారత మ
అమెరికా, భారత్ మధ్య కుదిరిన మధ్యంతర వాణిజ్య ఒప్పందం విషయంలో భారత్ తప్పటడుగు వేసిందా? తాత్కాలిక ప్రయోజనాలకు తలొగ్గి చిరకాల మిత్రదేశమైన రష్యాను దూరం చేసుకుందా? ట్రంప్ను నమ్ముకుని ముందుకు వెళ్లడం అంటే �
భారత్-అమెరికా మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందం ఖరారైంది. ఈ మేరకు ‘యునైటెడ్ స్టేట్స్-ఇండియా జాయింట్ స్టేట్మెంట్' పేరిట శ్వేత సౌధం ఓ ప్రకటనను విడుదల చేసింది.
Piyush Goyal : ఇండియా-అమెరికా ట్రేడ్ డీల్ అమలులోకి వచ్చిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా టారిఫ్లను ట్రంప్ తగ్గించాడు. నేటి నుంచే ఈ టారిఫ్లు అమలవుతున్నాయి. ఈ అంశంపై కేంద్ర వాణిజ్య పన్నులు, పరిశ్రమల శాఖ మంత్రి పీయ�
Trade Deal : భారత్పై విధించిన సుంకాలను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తగ్గించారు. ఈ మేరకు టారిఫ్లు తగ్గిస్తూ ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్ణయం శుక్రవారం అర్ధరాత్రి నుంచి అమలులోకి వచ్చింది.
భారత్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంలో మొదటి విడత ఉమ్మడి ప్రకటనను నాలుగైదు రోజుల్లో ఖరారు చేసి సంతకం చేసే అవకాశం ఉందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖల మంత్రి పీయూష్ గోయల్ గురువారం తెలిపారు.
Rahul Gandhi: అమెరికా, భారత్ మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందంపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. ప్రధాని మోదీ అమ్ముడుపోయినట్లు పేర్కొన్నారు. ట్రంప్ వత్తిడికి మోదీ తలొగ్గినట్లు ఆరోపించారు.
India-EU : ఇండియా-ఈయూ మధ్య సోమవారం చారిత్రక ట్రేడ్ డీల్ కుదిరిన సంగతి తెలిసిందే. ఇది స్వేచ్ఛాయుత ఎగుమతులు, దిగుమతులు దోహదపడుతుంది. ఈ డీల్ వల్ల అటు యూరప్లో, ఇటు ఇండియాలో అనేక ఉత్పత్తులు, సేవల ధరలు తగ్గే అవకాశం ఉం�