వన భోజనాలకు వెళ్లి వస్తుండగా ట్రాక్టర్ ట్రాలీ పల్టీ కొట్టడంతో ఇద్దరు మహిళలు దుర్మరణం చెందగా మరో ఆరుగురు గాయపడ్డారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం కల్మల్చెర్వులో ఆదివారం జరిగింది. కల్మల్చె�
భద్రాద్రి కొత్తగూడెం : జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పెండ్లి ట్రాక్టర్ బోల్తా పడి ఒకరు మృతి చెందగా 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాదకర సంఘటన జిల్లాలోని మొండి కట్ట గ్రామం వద్ద చోటు చేసుకుంది. స్థా�
వరంగల్ : జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ట్రాక్టర్ బోల్తాపడి ఐదుగురు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. ఈ విషాదకర ఘటన ఖానాపురం మండలం అశోక్ నగర్ గ్రామ శివారులో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు..ఖానాప�
one died in tractor accident at yacharam | రంగారెడ్డి జిల్లాలో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విద్యుత్ స్తంభాల లోడ్తో వెళ్తున్న ట్రాక్టర్ ప్రమాదవశాత్తు యాచారం మండలం నందివనపర్తి వద్ద బోల్తాపడింది. స్తంభాల
అమరావతి : కడప జిల్లా రైల్వేకోడూరు మండలం గుండాలపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఇటుక లోడ్తో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడడంతో శాంతమ్మ అనే మహిళా మృతి చెందింది. తీవ్రంగా గాయపడ్డ మరో ఐదుగురిని తిరుపతిల�
అమరావతి : ప్రకాశం జిల్లాలో శుక్రవారం సాయంత్రం విద్యార్థులతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడడంతో ఒకరు మృతి చెందగా 15 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలు అయ్యాయి. జిల్లాలోని పొదిలి మండలం కంబలపాడు గ్రామం వద్ద ఈ స
కొత్తూరు రూరల్ : ట్రాక్టర్ బోల్తాపడి వ్యక్తి మృతిచెందిన సంఘటన నందిగామ మండల పరిధిలోని బండోనిగూడలో చోటుచేసుకుంది. ఎస్ఐ ధనుంజయ తెలిపిన కథనం ప్రకారం.. నందిగామ మండల పరిధిలోని బండోనిగూడ గ్రామానికి చెందిన చి
ట్రాక్టర్ బోల్తా | ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడి వ్యక్తి దుర్మరణం చెందగా.. మరో 13 మందికి తీవ్రగాయాలయ్యాయి. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని మంథని రోడ్డులో సోమవారం ఈ దుర్ఘటన జరిగింది.
ట్రాక్టర్ బోల్తా | విద్యుత్ స్తంభాల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడి ఇద్దరు యువకులు దుర్మరణం చెందగా.. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. నల్లగొండ జిల్లా డిండి మండలం టి.గౌరారం స్టేజీ వద్ద శన�
మహబూబ్నగర్ : కూలీలతో వెళ్తున్న బోలెరో అదుపుతప్పి బోల్తాపడి 9 మందికి గాయాలయ్యాయి. నాగర్కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండలం గోప్లాపూర్ వద్ద మంగళవారం ఈ దుర్ఘటన జరిగింది. వనపర్తి జిల్లా పానగల్ మండలం కేత