Hyderabad | హైదరాబాద్లోని బంజారాహిల్స్లో ఓ వ్యక్తి వీరంగం సృష్టించారు. రోడ్డు ఆక్రమణను అడ్డుకున్న టౌన్ప్లానింగ్ అధికారులను కత్తితో బెదిరించాడు. తన జోలికి వస్తే నరికేస్తానని రోడ్డు మీదే వార్నింగ్ ఇచ్చాడు. �
GHMC | హైదరాబాద్ కవాడిగూడ డివిజన్ పరిధిలోని బీమా మైదాన్ వాంబే కాలనీలో శిథిలావస్థకు చేరుకున్న ఇళ్ల మరమ్మతులు చేసుకోవాలని.. లేదంటే ఇళ్లను ఖాళీ చేయాలని జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు ఇచ్చారు.
GHMC | అనుమతులకు విరుద్ధంగా హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్రోడ్స్లో నిర్మించిన డాక్టర్ శంకర్ ప్రజా ఆస్పత్రి భవనాన్ని జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేశారు. ఈ మేరకు ముషీరాబాద్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ ఏ�
జీహెచ్ఎంసీ సర్కిల్-18 పరిధిలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, వెంకటేశ్వరకాలనీ డివిజన్ల పరిధిలో పదుల సంఖ్యలో అక్రమ నిర్మాణాలు సాగుతున్నాయి. వీటిపై రోజువారీగా అనేకమంది ఫిర్యాదులు చేస్తున్నా టౌన్ప్లా�
Illegal Construction | ఉప్పల్ నాగోల్ ప్రధాన రహదారి సమీపంలో భవన నిర్మాణం పూర్తి చేసిన తర్వాత.. అందులో సెట్ బ్యాక్ స్థలంలో రేకులతో కమర్షియల్ షెడ్ నిర్మాణం చేపడుతున్నారని మహిళలు అధికారులకు తెలియజేశారు.
ఇలాంటి అక్రమ నిర�
Hyderabad | తన ఇంటిపక్కన నిర్మాణమవుతున్న ఇల్లు పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా ఉందని, తన ఇంటికి సెట్ బ్యాక్లు లేకుండా నిర్మిస్తున్నారని, పార్కింగ్ స్థలంలో గోదాం నిర్వహిస్తున్నారని మూడేళ్లుగా జీహెచ్ఎంసీ అధ
Footpath | కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలోని 131 కుత్బుల్లాపూర్ డివిజన్ చింతల్ నుండి పద్మ నగర్ రింగ్ రోడ్ మీదిగా సుచిత్ర వైపునకు వెళ్లే ప్రధాన దారికి ఇరువైపులా ఉన్న పుట్ పాత్ ఆక్రమణలు గురువారం టౌన్ ప్లానింగ్ అధ
హనుమకొండ జిల్లా హంటర్రోడ్డులో సర్వేనంబర్ 125కేలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ కుటుంబ సభ్యుల నిర్మాణాలను గ్రేటర్ కార్పొరేషన్ టౌన్ప్లానింగ్ అధికారులు శనివారం కూల్చివేశారు. �
జీహెచ్ఎంసీలోని కొందరు టౌన్ప్లానింగ్ అధికారుల అవినీతి పునాదులపై పుట్టుకొస్తున్న అక్రమ నిర్మాణాలు ప్రజానీకాన్ని భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఏ భవనం నుంచి ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనన్న ఆందోళన ఇప్�
గచ్చిబౌలి సిద్ధిక్నగర్లో పక్కకు ఒరిగిన భవనాన్ని అధికారులు నేలమట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భవనం చుట్టు పక్కల ఉన్న ఇండ్లలోని నివాసితులను తొలుత ఖాళీ చేయించారు. బిల్డింగ్ యజమాని
పట్టణాభివృద్ధిలో టీపీవో (టౌన్ప్లానింగ్ ఆఫీసర్)ల పాత్ర కీలకం. రంగారెడ్డి జిల్లాలోని మున్సిపాలిటీల్లో టీపీవోల కొరత వేధిస్తున్నది. వారి కొరతతో పలు పురపాలక సంస్థల్లో అభివృద్ధి పనులు కుంటుపడుతున్నాయి. భ
విజయవాడ జాతీయ రహదారి పక్కన యథేచ్ఛగా అక్రమ నిర్మాణం జరుగుతున్నా.. టౌన్ ప్లానింగ్ అధికారులు పట్టించుకోవడంలేదన్న ఆరోపణలు వస్తున్నాయి. రహదారి పక్కన నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణం చేపడుతున్నట్లు లి�
చిత్రపురికాలనీలో అనుమతులకు మించి నిర్మిస్తున్న ఏడు విల్లాలను మణికొండ మున్సిపాలిటీ అధికారులు మంగళవారం కూల్చివేసేందుకు శ్రీకారం చుట్టారు. దీంతో గత కొన్ని రోజులుగా చిత్రపురికాలనీలో చోటు చేసుకుంటున్న అ�
ఫుట్పాత్ ఆక్రమణలపై జీహెచ్ఎంసీ ఉక్కుపాదం మోపింది. ఎల్బీస్టేడియం నుంచి ఎంజే మార్కెట్ వరకు ఉన్న ఆక్రమణలను తొలగించింది. అయితే ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేపట్టడంపై బాధితులు ఆగ్రహం వ్యక్తం �