పర్యాటక స్థలాల పరిశుభ్రత విషయంలో అధికారుల లోపాలు, ఏజెన్సీల నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతూ ‘టూరిజం స్థలాల్లో ప్రైవేట్ రాజ్యం శీర్షికన ‘నమస్తే’ ప్రత్యేక కథనాన్ని ప్రచురించగా, అధికారులు స్పందించారు. తొమ్�
తెలంగాణ ఊటీగా పిలువబడే అనంతగిరి హిల్స్కు పర్యాటకుల తాకిడి పెరుగుతున్నది. నిత్యం వేల సంఖ్యలో సందర్శకులు వస్తుంటారు. ఇక వీకెండ్లో అయితే హైదరాబాద్ నుంచి వికారాబాద్ వరకు వాహనాలు క్యూ కడుతాయి.
Telangana Tourism | తెలంగాణలో అణువణువునా గొప్ప పర్యాటక శోభ దాగి ఉంది. కానీ, ఉమ్మడి పాలకుల నిర్లక్ష్యంతో అనేక ప్రాంతాలు చీకట్లో మగ్గాయి. సుందరీకరణకు ఆమడ దూరంలో నిలిచిపోయాయి. కనీస వసతులు లేక కుప్పకూలినవీ, మట్టిలో కలిస�
తెలంగాణలోని పర్యాటక ప్రదేశాలను దివ్యాంగులు సందర్శించేందుకు వీలుగా ప్రత్యేక వసతులు కల్పించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ వెల్లడించారు.
Kuntala Water falls | రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలకు ప్రత్యేక బస్సులను నడిపేందుకు ఆర్టీసీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం ప్రకారం వచ్చే శనివారం, ఆదివారాలలో ఆదిలాబాద్ జిల్లాలోని
ప్రకృతి ప్రేమికులు.. ఊటీ, కొడైకెనాల్కు వెళ్లా ల్సిన అవసరం లేదు. ప్రపంచానికే తలమానికమైన ఎన్నో పర్యాటక ప్రాంతాలు ఈ గడ్డమీద పురుడు పోసుకుని రా.. రమ్మని ఆహ్వానిస్తున్నాయి.
తెలంగాణ ప్రాంతం జలపాతాలకు చిరునామాగా నిలిచింది. ఈ జలపాతాలు తెల్లటి నురగలు కక్కుతూ మనల్ని కట్టిపడేస్తున్నాయి. ఎత్తైన కొండల్లో నుంచి.. ధట్టమైన అడవుల్లో నుంచి బయటి ప్రపంచంలోకి వచ్చి మనల్ని ఆకర్శిస్తున్నా�
హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ): గత ఎనిమిదేండ్లలో భారీగా పెరిగిన పర్యాటకుల తాకిడి తెలంగాణలోని చారిత్రక ప్రదేశాలు, సాంస్కృతిక సంపద, జలపాతాలు, ప్రకృతి సౌందర్యాలు, ఆలయాలు యావత్ దేశాన్ని ఆకర్షిస్తున్నాయ
Tourist spots near Hyderabad: ఒకప్పుడు హైదరాబాదీలు వారం మొత్తం బాధ్యతలు, ఉద్యోగాలతో బిజీబిజీగా గడిపి.. వారాంతపు సెలవు నాడు మాత్రం ఇండ్లకే పరిమితమయ్యేవారు. హాయిగా సోఫాలో కూర్చుని టీవీ చూస్తూ ఎంజాయ్గా గడిపేవార�
Hidden gems in Telangana: కరోనా మహమ్మారి కారణంగా గత రెండేండ్ల నుంచి సరదాగా విహారయాత్రలు, తీర్థయాత్రలు చేసేవాళ్ల సంఖ్య తగ్గిపోయింది. అయితే, ప్రస్తుతం వైరస్ కట్టడి కోసం వ్యాక్సిన్లు సమృద్ధిగా అందుబాట�
డిప్యూటీ స్పీకర్ పద్మారావు శామీర్పేట, నవంబర్ 24 : శామీర్పేట కట్టమైసమ్మ దేవాలయాన్ని డిప్యూటీ స్పీకర్ పద్మారావు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి �
గోవిందరావుపేట : పర్యాటక ప్రాంతమైన లక్నవరంలో పర్యాటకులు సందడి చేశారు. ఆదివారం సెలువు దినం కావడంతో సుదూర ప్రాంతాల నుంచి తరలి వచ్చి ప్రకృతి అందాలను చూసి జోష్లో మునిగి తేలారు. వెలాడే వంతనపై నడుస్తూ బోటింగ్�