తాండూరు : రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్గుప్తా అన్నారు. ఆదివార
Himachal Pradesh : కరోనా వైరస్ థర్డ్ వేవ్ దేశంలో ఎప్పుడైనా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మార్గదర్శకాల్లో కొంత వెసులుబాటు కల్పించడంతో ప్రజలు గుంపులుగా ఉండటం, శుభకార్యాలకు పెద్ద సంఖ్యలో హాజరవుతుండటం ఈ థర్డ్ వ
అది ఒకప్పుడు రాజభవనమే ! 1912 కాలంలో ఓ సంపన్నుడు దాన్ని నిర్మించాడు. హలాలా కండా అని పిలిచే ఆ భవంతి అప్పట్లో ఎందరో ప్రముఖులకు విడిదిగా ఉండేది. ఇథియోపియో చక్రవర్తి హేలీ సెలస్సీ, ఆస్ట్రేలియా మాజీ
వికారాబాద్ పట్టణానికి అతి సమీపంలో ఉన్న శ్రీ అనంతపద్మనాభ స్వామి దేవాలం పర్యాటక కేంద్రంగా మారింది. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు అనంతగిరి అడవులు చిగురించి పచ్చగా మారాయి.
హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ): లాక్డౌన్లో భాగంగా రాష్ట్రంలోని అన్ని టూరిస్ట్ ప్రదేశాలు, హోటళ్లు, కాటేజీలు మూసివేయనున్నారు. కరోనా రెండో వేవ్ నేపథ్యంలో సహజంగానే టూరిస్టులు రావడం లేదు. డిసెంబర్, జనవర
ఒంటరిగా ప్రయాణించడం ఇప్పుడు ఒక సరదా. అది అన్ని వేళలా ఒకేలా ఉండకపోవచ్చు. అయితే తప్పకుండా జర్నీ చేయాల్సి వస్తే మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.