ఇండియాస్ మోస్ట్ ఆంటిసిపేటెడ్ మూవీస్లో 'ట్రిపుల్ ఆర్' ఒకటి. కేవలం సౌత్లోనే కాకుండా నార్త్ ప్రేక్షకులు కూడా ఈ సినిమా గురించి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఏపీ ప్రభుత్వం టాలీవుడ్ (Tollywood) సినీ పరిశ్రమకు గుడ్ న్యూస్ అందించింది. ఏపీలో సినిమా టికెట్స్ రేట్ల (AP Movie Ticket Prices) ను పెంచుతూ ఇవాళ జీవో జారీచేసింది.
మహేష్బాబు-రాజమౌళి ప్రాజెక్ట్పై మహేష్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. వీళ్ల కాంబోలో సినిమా ఎప్పుడు సెట్టవుతుందా అని అభిమానులు తెగ ఆరటపడేవారు.
ఢి, దేనికైనా రెడి, దూసుకెళ్తా వంటి చిత్రాలతో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు మంచు విష్ణు. దూసుకెళ్తా తర్వాత మంచు విష్ణు ఇప్పటివరకు సోలో హిట్ను సాధించలేకపోయాడు.
యువ హీరో శర్వానంద్ను ప్రస్తుతం ఫ్లాప్లు వెంటబడుతున్నాయి. ఈయన నటించిన గత ఐదు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర భారీ పరాజయాలను మూటగట్టుకున్నాయి. శర్వానంద్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై �
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'రాధేశ్యామ్' ప్రమోషన్లలో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలోనే తాజాగా ఈయన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య 8 మిలియన్లకు చేరుకుంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం భీమ్లానాయక్. సాగర్ కే చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైనమెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగ�
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుసగా రీమేక్ సినిమాలను చేస్తున్నాడు. వచ్చే ఎలక్షన్స్లోపు వీలైనన్ని సినిమాలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయాలని వేగంగా సినిమాలను చేస్తున్నాడు. కొత్త కథలైతే �
ఎలాంటి సీని బ్యాగ్రౌండ్ లేకుండా ఒక్కో మెట్టు ఎక్కుతూ మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు నాగశౌర్య. టైర్2 హీరోల లిస్ట్లో చేరిపోయిన నాగ శౌర్య సినిమా సినిమాకు కొత్త వేరియేషన్స్ చూపిస్తూ సినీరంగంల
మహేష్బాబు-రాజమౌళి ప్రాజెక్ట్పై మహేష్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. వీళ్ల కాంబోలో సినిమా ఎప్పుడు సెట్టవుతుందా అని అభిమానులు తెగ ఆరటపడేవారు.
రౌడి స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం లైగర్ పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉన్నాడు. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని పూరీ జగన్నాధ్ దర్శకత్వం వహించాడు.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్వకత్వంలో సినిమా వస్తుందంటే ఆ సినిమాలో కామెడీ, యాక్షన్, భావోధ్వేగాలు పుష్కలంగా ఉంటాయి. కుటుంబమంతా కలిసి చూసేలా ఈయన సినిమాలను తెరకెక్కిస్తుంటాడు
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా సినిమాలను చేస్తున్నాడు. ప్రస్తుతం ఈయన చేతిలో ఐదు సినిమాలున్నాయి. ఇప్పటికే ఈయన నటించిన 'రాధేశ్యామ్' విడుదలకు సిద్ధంగా ఉంది.