టాలీవుడ్లోని అగ్ర నిర్మాతల్లో దిల్రాజు ఒకరు. డిస్ట్రిబ్యూటర్గా కెరీర్ ప్రారంభించిన దిల్రాజు.. 'దిల్' సినిమాతో ప్రొడ్యూసర్గా మారి, ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు రూపొందిస్తున్నాడు. అయితే �
ఇప్పుడున్న నటీనటులు కేవలం నటనకే పరిమితం అవ్వాలని అనుకోవట్లేదు. చాన్స్ వస్తే దర్శకులుగా, నిర్మాతలుగా పలు విభాగాల్లో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే అలా ఎందరో నటనను కొనసాగిస్తూనే ఇతర విభాగాల
ప్రభాస్ అభిమానులకు ఆహా సంస్థ గుడ్ న్యూస్ ప్రకటించింది. నందమూరి బాలకృష్ణ హోస్ట్గా చేస్తున్న 'అన్స్టాపబుల్ సీజన్-2'కు ప్రభాస్ గెస్ట్గా రానున్న విషయం తెలిసిందే. దానికి 'బాహుబలి' ఎపిసోడ్ అని పేరు పెట్
అడివిశేష్కు ఈ ఏడాది బాగా కలిసివచ్చింది. పాన్ ఇండియా స్థాయిలో రిలీజైన 'మేజర్' బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయం సాధించి, అడివిశేష్కు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చి పెట్టింది. ఇక ఇదే జోష్తో ఇటీవలే రిలీజై�
మెగాస్టార్ చిరంజీవి తాజాగా చిత్ర పురి కాలనీలో నూతన గృహా సముదాయాన్ని ప్రారంభించాడు. లబ్దిదారులకు ఇంటిపత్రాలు, తాళాలను అందజేశాడు. అనంతరం మెగాస్టార్ మాట్లాడుతూ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లబ్దిదారులకు శుభాక
వైపు గ్లామర్ పాత్రలు పోషిస్తేనే.. మరోవైపు నటన ప్రాధాన్యమున్న పాత్రలతో మెప్పిస్తుంది మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరణ్. ఈ ఏడాది 'రౌడీ బాయ్స్'తో మంచి ఆరంభం దక్కకపోయిన.. ద్వితియార్థంలో వచ్చిన 'కార్తికేయ-2'తో జా
టాలీవుడ్ను వరుస విషాదాలు వెంటబడుతున్నాయి. సత్యనారాయణ రావు, చలపతిరావు మరణ వార్తలు మరువకముందే మరో నటుడు అనంత లోకాలకు వెళ్లిపోయాడు. ప్రముఖ నటుడు, దర్శకుడు వల్లభనేని జనార్దన్ మరణించాడు.
'ఆర్ఆర్ఆర్' విజయంలో కీరవాణి పాత్ర చాలానే ఉంది. తన పాటలు, నేపథ్య సంగీతంతో సినిమాకు మరింత బాలాన్ని చేకూర్చాడు. ఎన్నో సార్లు రాజమౌళి తన సినిమాలకు బలం పెద్దన్న కీరవాణి సంగీతమేనని తెలిపాడు.
ఈ మధ్య కాలంలో సినిమా కలెక్షన్లకు ప్రమోషన్లు ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. కంటెంట్ వీక్గా ఉన్నా సరే ప్రమోషన్లు పీక్లో చేస్తే ఓపెనింగ్స్ భారీ స్థాయిలో రాబట్టుకోవచ్చు. టాలీవుడ్లో ఎన్నో చిన్న సినిమాలు
టాలీవుడ్లో కొన్ని ప్రేమ కథలకు విపరీతమైన క్రేజ్ ఉంది. గీతాంజలి, తొలిప్రేమ వంటి సినిమాలు పేరుకు ప్రేమ కథలే అయిన.. కమర్షియల్గా మాస్ సినిమాలకు మించి విజయాలు సాధించాయి.
కరోనా లాక్డౌన్ సమయంలో ఓటీటీలు సరికొత్త వినోద వేదికలుగా మారాయి. వివిధ భాషల్లో అగ్ర హీరోల చిత్రాలు కూడా ఓటీటీ మాధ్యమాల ద్వారా విడుదలకావడంతో భవిష్యత్తులో అవి థియేటర్కు ప్రత్యామ్నాయంగా అవతరించబోతున్న�
ఈ మధ్య కాలంలో భాషతో సంబంధంలేకుండా కథ, కథనం కొత్తగా ఉంటే చాలు ప్రేక్షకులు అన్ని భాషల సినిమాలను ఆదరిస్తున్నారు. ఇటీవల కాలంలో ఎన్నో పరభాష సినిమాలు తెలుగులో రిలీజై ఘన విజయాలు సాధించాయి. అందులో కొన్ని థియేటర్�
ప్రస్తుతం ఎక్కడ చూసిన 'అవతార్-2' హవానే కనిపిస్తుంది. జేమ్స్ కామెరూన్ అద్భుత సృష్టికి ప్రేక్షకులు నీరాజనాలు పలుకుతున్నారు. 2009లో వచ్చిన 'అవతార్' ఎంత పెద్ద హిట్టయిందో అందరికి తెలిసిందే. పండోరా అనే కొత్త గ్
ప్రతి సినిమాకు అజిత్ తెలుగులో మార్కెట్ పెంచుకుంటూ పోతున్నాడు. మొన్నటి వరకు కోటీ రూపాయల మార్కెట్ కూడా లేని అజిత్.. ‘వలిమై’ సినిమాతో రెండు కోట్లకు పైగా మార్కెట్ పెంచుకున్నాడు.