దక్షిణాది అగ్ర నిర్మాణ సంస్థలలో గీతా ఆర్ట్స్ ఒకటి. అల్లు అరవింద్ నిర్వహాకుడిగా వ్యవహరిస్తున్న ఈ సంస్థ ఐదు దశాబ్ధాలుగా సక్సెస్ ఫుల్ ప్రొడక్షన్ హౌస్గా కొనసాగుతుంది. కేవలం నిర్మాణ రంగంలో మాత్రమే కాక�
కెరీర్ బిగెనింగ్ నుండి కామెడీ కథలను నమ్ముకుని హిట్లు కొడుతున్న అనీల్ రావిపూడి, మొదటి సారిగా యాక్షన్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. అది కూడా మాస్కు కేరాఫ్ అడ్రస్ అయిన బాలకృష్ణతో.
తమిళ హీరో ధనుష్కు దక్షిణాదినే కాదు ఉత్తరాదిన కూడా మంచి క్రేజ్ ఉంది. ప్రస్తుతం ఈయన కోలీవుడ్లో బ్యాక్ టు బ్యాక్ హిట్లతో దూసుకుపోతున్నాడు. ఇటీవలే 'తిరు'తో బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన ధనుష్.. ప్ర
మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఇండియాలో ఏ హీరో లేనంత బిజీగా ఉన్నాడు. ఏడాదికి అరడజను సినిమాలు చేస్తూ తీరక లేకుండా గడుపుతున్నాడు. ప్రస్తుతం ఈయన సౌత్, నార్త్ అని తేడా లేకుండా ప్రతీ భాషలో మార్కెట్ పెంచ�
గతంలో వీళ్ళ కాంబోలో తెరకెక్కిన నేర్కొండ పార్వయ్, వలిమై సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఘన విజయం సాధించాయి. ఈ క్రమంలోనే ఈ సినిమాపై కూడా అజిత్ పూర్తి నమ్మకంతో ఉన్నాడట.
రోడ్డు ప్రమాదం నుండి కోలుకున్న తర్వాత సాయిధరమ్ తేజ్ రెట్టింపు ఉత్సాహంతో సినిమాలు చేస్తున్నాడు. ఇటీవలే ఈయన నటించిన 'రిపబ్లిక్' మూవీ రిలీజై కమర్షియల్ ఫేయిల్యూర్గా మిగిలింది. ప్రస్తుతం ఈయన కార్తిక్ ద�
సినిమా అనేది ఒక రంగుల ప్రపంచం. ఆ రంగుల ప్రపంచలోకి వెళ్లాలని ఎంతో మంది ఆసక్తి చూపిస్తుంటారు. అయితే అందరికి ఆ అదృష్టం ఉండదు. ఎంత ప్రతిభ ఉన్న ఆవగింజంత అదృష్టం లేకపోతే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడం కష్టమే.
మాస్ మహరాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా చిత్రం ధమాకా. కాగా ఈ సినిమా లెంగ్త్ను మేకర్స్ చాలా వరకు తగ్గించినట్లు తెలుస్తుంది. ఇంత తక్కువ రన్టైం ఈ సినిమాకు ఒకింత ప్లస్ అవుతుందని సినీ విశ్లే�
దక్షిణాది అగ్ర కథానాయికలలో పూజా హెగ్డే ఒకరు. మోడల్గా కెరీర్ ప్రారంభించిన ఈ అమ్మడు 'ఒక లైలా కోసం' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత వరుసగా బన్నీ, తారక్, మహేష్ బాబు వంటి స్టార్ హీరోలతో జత
ప్రస్తుతం రవితేజ ఆశలన్నీ ధమాకా చిత్రంపైనే ఉన్నాయి. త్రినాథ్రావు నక్కిన దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది.
ఒకప్పుడు పాజిటివ్ టాక్ వచ్చిందంటే సినిమాకు కలెక్షన్స్ నెమ్మదిగా అయినా వచ్చేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. టాక్ ఆడియన్స్ లోకి వెళ్లే లోపు చిన్న సినిమా థియేటర్ బయట ఉంటుంది. ఏం మ్యాజిక్ చేసినా కూడా మొదటి
తెలుగు ఇండస్ట్రీలో ముగ్గురుకి ముగ్గురు ఎవరికి వాళ్ళు సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. పైగా ఈ ముగ్గురు హీరోలకు ఎక్కడా చిన్న కనెక్షన్ కూడా ఉండదు. అందులోనూ నాని, అడివి శేష్ బ్యాగ్రౌండ్ లేకుండా ఇం
టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ అడివి శేష్ ప్రతీ సినిమాకు తన మార్కెట్ పెంచుకుంటూ పోతున్నాడు . ఈయన సినిమా వచ్చిందంటే బొమ్మ బ్లాక్ బస్టర్ అని ఫిక్స్ అయిపోతున్నారు అభిమానులు.