తెలంగాణ సర్కారుపై కేంద్రం అన్నిరంగాల్లోనూ వివక్ష చూపుతున్నది. రాష్ట్రంలోని 14 ప్రధాన రోడ్లకు జాతీయ రహదారుల (ఎన్హెచ్) గుర్తింపు కోసం రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ చేస్తున్న ప్రయత్నాలకు కేంద్రం నుంచి తీవ్రస్
NHAI | రహదారుల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా అప్పులపైనే ఆధారపడుతున్నది. నరేంద్రమోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్ఏఐ) అప్పుల కుప్పగా మారిపోయింది. గత తొమ్మిదేండ్
జాతీయ రహదారులపై కేంద్రప్రభుత్వం పెంచిన టోల్చార్జీలు శుక్రవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. జాతీయ రహదారులపై తిరిగే అన్ని రకాల వాహనాల (బైక్ మినహా) టారిఫ్ను రూ.10 నుంచి రూ.60 వరకు పెంచారు.
దేశవ్యాప్తంగా జాతీయ రహదారులు (National Highways), ఎక్స్ప్రెస్ వేలపై (Expressways) ప్రయాణం మరింత భారం కానున్నది. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి టోల్ట్యాక్సులు (Toll Tax) పెంచేందుకు జాతీయ రహదారుల అథారిటీ (NHAI) రంగం సిద్ధం చేసింది.
Toll Tax | హైదరాబాద్ : కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ( Nitin Gadkari )కి రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి( Minister Prashanth Reddy ) బహిరంగ లేఖ రాశారు. ఏప్రిల్ 1 నుంచి తెలంగాణ పరిధిలోని నేషనల్ హైవే అథారిట�
కొత్త ఏడాదిలో తొలిబోర్డు సమావేశానికి రంగం సిద్ధమైంది. గురువారం ఉదయం 11 గంటలకు కంటోన్మెంట్ బోర్డు కార్యాలయంలో అధ్యక్షుడు బ్రిగేడియర్ సోమశంకర్ నేతృత్వంలో బోర్డు సమావేశం జరగనుంది.
Nitin Gadkari | నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) టోల్ ట్యాక్స్ ద్వారా వచ్చే ఆదాయంలో భారీ వృద్ధిని ఆశిస్తున్నట్లు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. వచ్చే
న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని అతలాకుతలం చేస్తున్న నేపథ్యంలో కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. ఆక్సిజన్ రవాణా చేసే ట్యాంకర్లు, కంటైనర్లు వ�