స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా వాహనదారులకు కేంద్రం అందుబాటులోకి తీసుకువచ్చిన ఫాస్టాగ్ వార్షిక పాస్కు అనూహ్య స్పందన లభిస్తోంది. వ్యక్తిగత వాహనదారులకు మాత్రమే ఈ వార్షిక పాస్ లభిస్తుంది. వాణిజ్య వాహనా�
FASTag | దేశంలోని టోల్ ప్లాజాల (Toll plazas) లో టోల్ ట్యాక్స్ (Toll tax) చెల్లించడానికి ఫాస్టాగ్ (FASTag) లను వినియోగిస్తున్నారు. వాహనానికి ఫాస్టాగ్ అంటించి ఉంటే టోల్ ప్లాజాల దగ్గర ఆగాల్సిన అవసరం ఉండదు. వాహనానికి అంటించి ఉన
NHAI | జాతీయ రహదారుల (National Highwasy)పై వాహనాల రాకపోకలు సజావుగా సాగేలా దాదాపు వంద టోల్ ప్లాజా (Toll Plaza's) జీఐఎస్ ఆధారిత సాఫ్ట్వేర్ని ఉపయోగించి పర్యవేక్షించనున్నది. ఈ విషయాన్ని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) వె�
E-Challans | టోల్ ప్లాజాల వద్ద వారం రోజుల్లో సుమారు పది కోట్ల ఈ-చలాన్లు జారీ చేశారు. మోటారు వాహనాల చట్టాన్ని ఉల్లంఘించినందుకు భారీగా జరిమానాలు విధించారు. ఈ-చలాన్ల జారీ కోసం టోల్ ప్లాజాల వద్ద ప్రత్యేకంగా ఈ-డిటెక
జాతీయ రహదారులపై గల టోల్ ప్లాజాల వద్ద వాహనాలు బారులు తీరి నిలిచిపోయినపుడు, ఆ బారుల పొడవు నిర్దేశిత దూరం మించినపుడు లేదా వేచి ఉండాల్సిన సమయం నిర్దేశిత పరిమితిని దాటినపుడు, టోల్ రుసుము చెల్లింపును మినహాయ
టోల్ప్ల్లాజాల వద్ద వాహనదారుల నుంచి వసూలు చేసే టోల్ఫీజు ధరల పెంపునకు రంగం సిద్ధమైంది. ప్రతి ఏడాది ఏప్రిల్ 1న టోల్ ధరలు 5శాతం పెంచుతుంటారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ధరల పెంపు ఈసారి తాత్కాలికంగా నిలిచి�
ఔటర్ రింగు రోడ్డుపై కొన్ని చోట్ల టోల్ప్లాజాల్లో మరమ్మతులు కొనసాగుతున్నాయి. దీంతో ఓఆర్ఆర్ పైకి ఎక్కే సమయంలో, కిందకు దిగే సమయంలో వాహనాలను గుర్తించేందుకు ఏర్పాటు చేసిన సెన్సర్లు సరిగా పనిచేయడం లేదు.
హైవేలపై ప్రయాణించే వాహనదారులు టోల్ గేట్ల వద్ద చెల్లించే టోల్ ఫీజు కొత్త విధానంలో అమల్లోకి రానున్నది. ఇప్పుడున్న ఫాస్టాగ్ సిస్టమ్కు స్వస్తి పలికి.. జీపీఎస్ ఆధారిత శాటిలైట్ విధానం తీసుకురానున్నారు
Toll fee | మీ టోల్ ఫీజు ఎలా లెక్కించబడుతుందో ఎప్పుడైనా ఆలోచించారా..? టోల్ వసూలు కోసం ఉపయోగించే ఫార్ములా ఏంటో మీకు తెలుసా..? తెలియకపోతే ఇప్పుడు తెలుసుకుందాం..
కేంద్ర ప్రభుత్వం పెంచిన ధరలతో సామాన్యుడి బతుకు భారమైంది. బీజేపీ తొమ్మిదేండ్ల పాలనలో అన్ని రకాల వస్తువుల ధరలు రెట్టింపయ్యాయి. నిత్యావసరాల ధరలు ఎనిమిదేండ్లలో 20నుంచి 50శాతం వరకు పెరిగాయి.
Fastag Records | దేశవ్యాప్తంగా టోల్ ప్లాజాల వద్ద ఫాస్టాగ్ వసూళ్లు రికార్డులు నమోదు చేసింది. 2017-18లో రూ.21,948 కోట్లు వసూలైతే, గత ఏడాదిలో రూ.50,855 కోట్లకు చేరాయి.
toll plazas: హైవేలపై ఉన్న టోల్ప్లాజాల వద్ద వెయిటింగ్ టైమ్ తగ్గినట్లు కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఫాస్ట్ట్యాగ్ను ప్రవేశపెట్టిన తర్వాత ట్రాఫిక్ సమస్యలు తక్కువైనట�
న్యూఢిల్లీ: టోల్ ప్లాజాకు 60 కిలోమీటర్ల లోపు ఉండే ఇతర అన్ని టోల్ ప్లాజాలను మూడు నెలల్లో మూసివేస్తామని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. 2022-23కి గాను రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ
Nitin Gadkari : త్వరలో టోల్ప్లాజాలు లేని హైవేలు! | త్వరలోనే అందరం టోల్ప్లాజాలు లేని హైవేలను చూస్తామని కేంద్ర రోడ్డు రవానా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. బుధవారం ఆయన ప్రీమియర్ ఇండస్ట్రీ చాంబర్�
న్యూఢిల్లీ: కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ.. పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ నిరసనకారులు ఆ రెండు రాష్ట్రాల్లో ఉన్న టోల్ ప్లాజాలను కబ్జా చ