వరంగల్ జిల్లాలో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని కేంద్ర వాతావరణ శాఖ (IMD) హెచ్చరించిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర�
Child Marriage | బాల్య వివాహాలు చట్టరీత్య నేరమని మహిళా సాధికారత కేంద్రం అధికారి నరసింహ అన్నారు. మహబూబ్నగర్ జిల్లా దామరగిద్ద మండలంలోని క్యాతన్ పల్లి గ్రామంలో మహిళాభివృద్ది , శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిం
Caste Census | కుల గణనలో ఇప్పటి వరకు నమోదు కానీ వారికి ప్రభుత్వం మరో అవకాశం కల్పించిన నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ప్రత్యేక కాల్ సెంటర్ 040-21111111 నంబర్ను ఏర్పాటు చేశారు. ఈ కాల్ సెంటర్ ఉదయం 9 గంటల నుంచి సాయంత్ర�
నిర్మాణాలు చేపట్టే సమయంలో కానీ, ఇంటి మరమ్మతులు, ఆధునీకరణ చేసే సమయంలో వచ్చే వ్యర్థాలను జీహెచ్ఎంసీ టోల్ ఫ్రీ నంబర్ ద్వారా సీ అండ్ డీ (కన్స్ట్రక్చన్స్ అండ్ డీమాలిషన్) ప్లాంట్లకు అప్పగించకుండా కొందర
ప్రజల సమస్యలు పరిష్కరించడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. సోమవారం బోయిన్పల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ‘వికాస్ నీతి’ యా�
Prabhas | న్యూ ఇయర్ వేళ సినీ నటుడు ప్రభాస్ ప్రత్యేక వీడియో రిలీజ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున డ్రగ్స్పై అవగాహన కల్పిస్తూ ఒక వీడియోను విడుదల చేశారు. అందులో డ్రగ్స్తో కలిగే అనర్థాలను వివరించారు.
రాష్ట్రంలో విపత్తుల నిర్వహణ వ్యవస్థను బలోపేతం చేస్తున్నట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. గురువారం సచివాలయంలో వరద కార్యాచరణ ప్రణాళికపై మంత్రి సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర, జిల్లా స్థా�
మీ ఫోన్ రెండు గంటల్లో బ్లాక్ అవుతుంది.. కస్టమర్కేర్కు మీరు కనెక్ట్ అయ్యి సమస్య తెలుసుకోవాలంటే 9 నంబర్ నొక్కండి.. అంటూ ఫోన్లు వస్తున్నాయి. 9 నంబర్ నొక్కగానే.. ఒక టోల్ఫ్రీ నంబర్కు కనెక్ట్ అవుతుంది..
మీ ఫోన్ రెండు గంటల్లో బ్లాక్ అవుతుంది.. కస్టమర్ కేర్కు మీరు కనెక్ట్ అయి సమస్య తెలుసుకోవాలంటే 9 నంబర్ నొక్కండి.. అంటూ ఫోన్లు వస్తున్నాయి. 9 నంబర్ నొక్కగానే.. ఒక టోల్ఫ్రీ నంబర్కు కనెక్ట్ అవుతుంది.. మీ �
ఎస్సెస్సీ వార్షిక పరీక్షలు ముగిశాయి. విద్యార్థులు ఇప్పుడిప్పుడే భవిష్యత్తుపై ప్రణాళికలు వేసుకొంటున్నారు. స్కూల్ దశ పూర్తిచేసిన తర్వాత ఏం చేయాలి.. ఏం చదువాలన్నది ప్రతి విద్యార్థికి ప్రశ్నార్థకమే. ఎస్స
వీధి వ్యాపారులు, షాపుల నిర్వాహకులు ఇష్టానుసారంగా చెత్త వేస్తే జరిమానా విధించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వీధి వ్యాపారులు, వాణిజ్య దుకాణాల యజమానులు చెత్త డబ�
పొగాకుతో కలిగే నష్టంపై ప్రజలకు అవగాహన కల్పించాలని మంచిర్యాల జిల్లా వైద్యాధికారి డా.జీ.సుబ్బారాయుడు అధికారులకు సూచించారు. గురువారం మంచిర్యాల కలెక్టరేట్లోని జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో పొగాకు అవగ
అసెంబ్లీ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించడానికి ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఆదిలాబాద్ కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూంను ఏర్పాటు చేసింది. ప్రజలు తమ ఓటు హక్కుని వినియోగించుకున�