కేంద్ర ప్రభుత్వం బడుగు జీవులపై మరోభారం మోపింది. ఇప్పటికే నిత్యావసరాలు, ఇతర ధరల కారణంగా ఇబ్బందులు పడుతున్న పేదలపై టోల్ చార్జీలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
దేశంలోని పలు ప్రాంతాలను సందర్శించాలనుకుంటున్నారా? అయితే కచ్చితంగా మీ బడ్జెట్ పెంచుకోండి. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ రహదారులపై టోల్ చార్జీలు సగటున 4 నుంచి 5 శాతం పెరిగాయి. సవరించిన టోల్ చార్జీల�
Telangana Budget | హైవేలపై ప్రయాణించేటప్పుడు వసూలు చేసే టోల్ ఛార్జీని.. ఇక నుంచి గ్రామీణ ప్రాంతాల్లో కూడా వసూలు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే.. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు త�
జాతీయ రహదారులపై ప్రైవేట్ వాహనాలు టోల్ చార్జీలు చెల్లించడానికి బదులుగా వాటి కోసం నెల, వార్షిక పాసులను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు కేంద్ర మత్రి నితిన్ గడ్కరీ బుధవారం వెల్లడించారు.
రాష్ర్టాన్ని ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించేందుకు రాష్ట్ర రహదారులన్నింటి నిర్వహణను ప్రైవేట్కు అప్పగించేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై టోల్ చార్జీలు 5% పెరిగాయి. ఏటా ఏప్రిల్ 1 నుంచి టోల్ చార్జీలను పెంచుతుంటారు. ఈ ఏడాది కూడా ఏప్రిల్ 1 నుంచే టోల్ చార్జీలను పెంచాలని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ
జాతీయ రహదారులపై పెరిగిన టోల్ చార్జీలు సోమవారం నుంచి అమల్లోకి రానున్నాయి. ఉమ్మడి జిల్లాలోని చౌటుప్పల్ మండలంలోని పంతంగి టోల్ ప్లాజా, కేతేపల్లి మండలంలోని కొర్లపహడ్ టోల్ ప్లాజా వద్ద పెరిగిన చార్జీలను
గ్రేటర్ చుట్టూ ఉన్న ఔటర్ రింగు రోడ్డుపై టోల్ చార్జీలు పెరుగనున్నాయి. కొత్త వార్షిక సంవత్సరమైన ఏప్రిల్ 1-2024 నుంచి మార్చి 31, 2025 వరకు అమల్లో ఉండేలా ధరలను పెంచాల్సి ఉన్నా, దేశ వ్యాప్తంగా ఎన్నికలు ఉండడంతో టోల
దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై టోల్ చార్జీలు మళ్లీ పెరగనున్నాయి. ఏటా ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి టోల్ చార్జీలు పెరుగుతాయి. ఈసారి లోక్సభ ఎన్నికల కోడ్ నేపథ్యంలో పెంపు వాయిదా పడింది. జూన్ 1న ఆఖరి విడత పోలిం
Toll Plaza | దేశంలోని రహదారులపై అడ్డంకుల్లేని సరికొత్త టోల్ వ్యవస్థ (బ్యారియర్ లెస్ టోల్ సిస్టం)ను అందుబాటులోకి తీసుకురానున్నట్టు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ వెల్లడించారు.