ప్రతి సంవత్సరం మాదిరిగానే మరోసారి టోల్ చార్జీల పెంపునకు సర్వం సిద్ధిమైంది. 2023-24 ఆర్థిక సంవత్సరం ప్రారంభం రోజైన ఏప్రిల్ ఒకటి అర్థరాత్రి నుంచే పెరిగిన టోల్ ధరలు అమల్లోకి రానున్నాయి. జాతీయ రహదారులపై టోల్
గ్రేటర్ చుట్టూ ఉన్న ఔటర్ రింగు రోడ్డుపై టోల్ చార్జీలు పెరగనున్నాయి. ఏప్రిల్ 1-2023 నుంచి మార్చి 31,2024 వరకు అమల్లో ఉండేలా ధరలను హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అధికారులు నిర్ణయించారు.
రహదారులపై ప్రస్తుతం ఉన్న టోల్ ప్లాజాల స్థానంలో ప్రభుత్వం జీపీఎస్ ఆధారిత టోల్ వ్యవస్థను ప్రవేశపెట్టనున్నది. ట్రాఫిక్ రద్దీని తగ్గించడంతోపాటు రహదారులపై వాహనదారులు ప్రయాణించినంత దూరానికే చార్జీ వస�
ఔటర్ రింగు రోడ్డు (ఓఆర్ఆర్)పై టోల్ చార్జీలు పెరిగాయి. గతేడాదితో పోల్చితే ఒక్కో వాహనంపై సరాసరిగా 3.5శాతం మేర పెంచుతూ హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ విభాగం (హెచ్జీసీఎల్) అధికారులు నిర్ణయం తీసు
పెరుగనున్న టోల్ ప్లాజా రుసుంతో వాహనదారులకు అవస్థలు తప్పవు. ఏప్రిల్ 1నుంచి టోల్ప్లాజాల వద్ద చెల్లించే రుసుం గతంలో ఉన్నదాని కంటే భారీగా పెరిగినట్లు అధికారులు తెలిపారు.
కార్లపై రూ.10 వరకు పెంపు బస్సులకు, లారీలకు రూ.50 దాకా భారీగా పెంచిన కేంద్ర ప్రభుత్వం కొండపాక/హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ): పది రోజుల్లో 9 సార్లు పెట్రో ధరలను పెంచిన కేంద్ర ప్రభుత్వం టోల్చార్జీలను కూడా
ఔటర్పై పెరిగిన ధరలుతాజా పెంపుతో కి.మీకు ఆరు పైసల నుంచి 39 పైసల మేర భారంఅన్ని రకాల వాహనాలకు వర్తింపు హైదరాబాద్ : హైదరాబాద్ ఔటర్ రింగు రోడ్డుపై వసూలు చేసే టోల్ చార్జీలను పెంచారు. ప్రస్తుతం, చెల్లించే ధరప