మున్నేరు-పాలేరు లింక్ కెనాల్ పనులకు రూ.162.54 కోట్లతో ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. మున్నేరు నుంచి ఏటా సుమారు 10టీఎంసీల వరద వృథాగా సముద్రంలోకి వెళ్తున్నది.
తాగు, సాగు, పారిశ్రామిక, ఇతర అవసరాల కోసం కృష్ణా జలాల్లో 1,144 టీఎంసీలు కావాలని ఏపీ సర్కారు వాదిస్తున్నది. ఈ మేరకు బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్లో స్టేట్మెంట్ ఆఫ్ కేస్ (ఎస్వోసీ)ను దాఖలు చేసింది. వరద జలాల �
తాగునీరు కోసం మహారాష్ట్ర, కర్ణాటక వెంట పరుగులు తీస్తున్న రాష్ట్ర ప్రభుత్వ తీరుపై అధికారులు విస్తుపోతున్నారు. ప్రభుత్వ ఆంతర్యం ఏమిటో అర్థంకాక తలలు పట్టుకుంటున్నారు.
ఎట్టకేలకు యాసంగి సాగుకు నీరివ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. అల్గునూర్ నుంచి సూర్యాపేట వరకు ఉన్న సుమారు 8.09 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించాలని నిర్ణయించింది. ఈమేరకు ఆదివారం సాయంత్రం 4 గంటలకు ఎల్
పర్యావరణ మార్పుల కారణంగా అతివృష్టి, అనావృష్టితో ప్రపంచవ్యాప్తంగా ప్రజలు వరదలు, కరువు కాటకాలతో కడగండ్ల పాలవుతున్నారు. ఒక్కసారిగా మీద పడే వరదలతో వందల టీఎంసీల నీరు సముద్రం పాలవుతున్నది.
వర్షాభావ పరిస్థితుల కారణంగా ఈ ఏడాది ఆర్డీఎస్ ఆయకట్టుకు 3.224 టీఎంసీల నీటిని కేటాయిస్తూ తుంగభద్ర బోర్డు ఎస్ఈలు నిర్ణయం తీసుకున్నారు. కర్ణాటకలోని తుంగభద్ర జలాశయానికి వచ్చిన వరద ప్రవాహాన్ని దృష్టిలో ఉంచు�
వారం రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలు తగ్గుముఖం పట్టాయి. సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో శుక్రవారం మోస్తరు వర్షం కురిసింది. సంగారెడ్డి జిల్లాలో 27.4 మి.మీటర్ల సాధారణ వర్షపాతం నమోదైంది. సింగూరు ప
ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో శ్రీరాంసాగర్, ఎల్లంపల్లి ప్రాజెక్టులకు స్వల్పంగా వరద వచ్చి చేరుతున్నది. ఎస్సారెస్పీకి 26 వేల క్యూసెక్కుల జలాలు వస్తున్నాయి. ప్రాణహితలో వరద స్థిరంగా కొనసాగుతున్నది. శనివ�
గ్రామాభివృద్ధితో పాటు పేదలకు సాయం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు అయోధ్య సర్పంచ్ ఎడ్మల జీవన్రెడ్డి. గ్రామంలో ఏ ఆడబిడ్డ పెండ్లి జరిగినా తన వంతుగా పుస్తెమట్టెలు ఇస్తూ వారికి అండగా నిలుస్తున్నారు. తాను �
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలోని వీర్దండి గ్రామం.. అటు మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా అడేగావ్ గ్రామం మధ్యన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వార్ధా బరాజ్ను నిర్మించనున్నారు.