Tirumala | కలియుగ ప్రత్యక్షదైవంగా కొలువబడుతున్న తిరుమల వేంకటేశ్వర స్వామి సన్నిధిలో ఆగస్టు నెలలో పలు విశేష ఉత్సవాలను నిర్వహిస్తున్నామని టీటీడీ అధికారులు వివరించారు.
TTD EO | తిరుమల కు వచ్చే భక్తులకు సరసమైన ధరలకు పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన , రుచికరమైన ఆహారాన్ని అందించడమే టీటీడీ లక్ష్యమని ఈవోజె. శ్యామలరావు వెల్లడించారు.
Garuda Seva | కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం పౌర్ణమి సందర్భంగా గరుడ సేవ కనుల పండువలా జరిగింది. సాయంత్రం 7 గంటలకు గరుడ వాహన సేవ ప్రారంభమై.. రాత్రి వరకు కొనసాగింది.
TTD EO | తిరుమలలో వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులందరికీ మెరుగైన సేవలు అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని టీటీడీ ఈవో శ్యామలారావు తెలిపారు.
Tirumala | తిరుమలకు వచ్చే భక్తులకు ఆత్మరక్షణ పేరిట కర్రలు ఇవ్వడం హాస్యాస్పదమని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. మెట్ల దారిలో భక్తులు సురక్షితంగా తిరుమలకు వెళ్లేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.