తిరుమల తిరుపతి దేవస్థానానికి(టీటీడీ) నకిలీ నెయ్యిని సరఫరా చేశారని సీబీఐ తేల్చింది. పా మాయిల్కు రసాయనాలు కలిపి ఆవునెయ్యి మాదిరిగా కనిపించేలా, సువాసన వచ్చేలా చేసి మోసం చేశారని గుర్తించింది. సీబీఐ తన నివే�
తిరుమల శ్రీవారి సన్నిధిలో నిర్వహించే తిరుప్పావడ, మేల్ పాల్గొనేందుకు ఓ భక్తుడు వినియోగదారుల కమిషన్ ఆశ్రయించి విజయం సాధించాడు. మహబూబ్ చెందిన శెట్టి చంద్రశేఖర్ దంపతులు, వారి కుమారుడు, కోడలు తిరుపతిలో�
టీటీడీ బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం గరుడ సేవ నిర్వహించనున్నారు. మలయప్పస్వామి.. గరుడవాహనంపై సాయంత్రం 6:30 నుంచి రాత్రి 11 గంటల వరకు విహరిస్తారు. ఈ సేవ కోసం టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసినట్టు ఆలయ ఈవో శ్యామ�
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజైన సోమవారం ఉదయం కల్పవృక్ష వాహన సేవ నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారు తిరుమల మాఢ వీధుల్ల
తిరుమలలో అక్టోబర్ 4 నుంచి 12వరకు తొమ్మిది రోజులపాటు సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఏడాది పొడువునా 450 ఉత్సవాలు నిర్వహిస్తుంది. ఇందులో బ్రహ్మోత్సవాలకు ఎంతో విశిష్ఠత ఉన్నది. �
తిరుమల తిరుపతి దేవస్థానానికి పంజాబ్ పారిశ్రామికవేత్త రాజిందర్ గుప్తా భారీ విరాళం ఇచ్చారు. టీటీడీ ఆదివారం విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ప్రాణాంతక వ్యాధులతో బాధపడే పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించే ఎస�
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. కొండపై ఉన్న 31 కంపార్ట్మెంట్లు నిండిపోయి అతిథి గెస్ట్హౌజ్ వరకు క్యూలైన్లో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికార�
బీర్కూర్లోని తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆరు రోజులుగా కొనసాగుతున్న శ్రీలక్ష్మీగోదా సమేత శ్రీవేంకటేశ్వర స్వామి నవమ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు మంగళవారం సంపూర్ణమయ్యాయి.
తిరుమలలో శుక్రవారం రథసప్తమి వేడుకలు వాహనసేవతో ప్రా రంభమయ్యాయి. ఈ ఉత్సవాల సందర్భంగా ఆలయా న్ని సర్వాంగ సుందరగా ము స్తాబు చేశారు. రకరకాల పు ష్పాలతో ఆలయ ప్రాంగణాన్ని తీర్చిదిద్దారు. వేడుకల్లో భాగంగా ఉదయం 5.30 గ
పాక్షిక చంద్రగ్రహణం కారణంగా శనివారం తిరుమలలోని శ్రీవారి ఆలయంతోపాటు టీటీడీ అనుబంధ ఆలయాలను మూసివేస్తారు. తిరిగి మరుసటిరోజైన ఆదివారం ఉదయం ఆలయాల తలుపులు తెరుస్తారు.
తిరుమల యాత్రకు వెళ్లినప్పుడు చివరిగా శ్రీకాళహస్తికి వెళ్లాలనీ, ఆ తర్వాత మరే క్షేత్రమూ దర్శించకుండా తిరుగు ప్రయాణం కావాలని నియమం ఏమైనా ఉందా. వివరించగలరు?
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి నగరంలోని రైల్వేస్టేషన్ యార్డ్లో పద్మావతి ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. వెంటనే స్పందించిన రైల్వే శాఖ అధికారులు మరమ్మతు పనులు చేపట్టారు. దీంతో కొన్ని రైళ్ల వ
Gold Conch: శ్రీవారి అభిషేకం కోసం బంగారు శంఖాన్ని విరాళంగా సమర్పించారు ఇన్ఫోసిస్ చైర్మెన్. ఆదివారం ఆయన తన సతీమణితో కలిసి ఆ కానుకను అందజేశారు. బంగారు శంఖంతో పాటు బంగారు తాబేలును కూడా బహూకరించారు.
ఆర్టీసీ ప్రయాణికులకు శ్రీవారి దర్శనం రోజూ 1,000 మందికి రూ.300 టికెట్లు హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ) : తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శుక్రవారం శ్రీవారి దర్శనం కోసం 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నా�