తిరుమల యాత్రకు వెళ్లినప్పుడు చివరిగా శ్రీకాళహస్తికి వెళ్లాలనీ, ఆ తర్వాత మరే క్షేత్రమూ దర్శించకుండా తిరుగు ప్రయాణం కావాలని నియమం ఏమైనా ఉందా. వివరించగలరు?
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి నగరంలోని రైల్వేస్టేషన్ యార్డ్లో పద్మావతి ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. వెంటనే స్పందించిన రైల్వే శాఖ అధికారులు మరమ్మతు పనులు చేపట్టారు. దీంతో కొన్ని రైళ్ల వ
Gold Conch: శ్రీవారి అభిషేకం కోసం బంగారు శంఖాన్ని విరాళంగా సమర్పించారు ఇన్ఫోసిస్ చైర్మెన్. ఆదివారం ఆయన తన సతీమణితో కలిసి ఆ కానుకను అందజేశారు. బంగారు శంఖంతో పాటు బంగారు తాబేలును కూడా బహూకరించారు.
ఆర్టీసీ ప్రయాణికులకు శ్రీవారి దర్శనం రోజూ 1,000 మందికి రూ.300 టికెట్లు హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ) : తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శుక్రవారం శ్రీవారి దర్శనం కోసం 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నా�
రోజుకు వెయ్యి మందికి రూ.300 టికెట్లు: టీటీడీ హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ): టీఎస్ఆర్టీసీ బస్సులో వచ్చిన భక్తులకు రూ.300 దర్శనం టికెట్లు ఇవ్వనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. రోజుకు వెయ్య�